యాసంగి సీజన్లో తుంగతుర్తి నియోజకవర్గంలో 70శాతం పంటలు నష్టపోయిన రైతాంగం మిగిలిన కొద్దిపాటి పొలాలైనా కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నది. ఇప్పటికే వేల ఎకరాలు పశువులు, గొర్రెలకు మేతగా మారిన సంగతి తె�
భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లలో నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో 15,600 ఎకరాల్లో వరి సాగైంది. మొత్తం బోరుబావుల కిందనే సాగు చేశారు. భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు నీరు అందడం లే�
రాజాపేట మండల వ్యాప్తంగా 13 చెరువులు, 33 కుంటలు ఎండిపోయాయి. దాంతో భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. ఎండలు కూడా దంచి కొట్టుతుండడంతో బోర్లు నీళ్లు పోయడం లేదు.
సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరందక వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు వేసవి ఎండల తీవ్రతతో పొలాలు ఎండిపోయాయి. రంగనాయక సాగర్ ఎడమ కాలువక�
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో కొన్నేళ్లుగా జీవనదిలా ఉన్న పాకాల వాగు ప్రస్తుతం వట్టిపోయింది. దీనిపై ఆరు చెక్డ్యాంలు కట్టగా, అవన్నీ చుక్క నీరు లేక వెక్కిరిస్తున్నాయి. ఈ చెక్డ్యాముల్లో గతంలో ఎండాకా�
ఆరుగాలం కష్టించి పండించిన పంట కండ్లముందే ఎండిపోతుండగా రైతులు కన్నీరు పెడుతున్నారు. చేసిన కష్టం కండ్ల ముందే మట్టిపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. వానకాలం పంటలు చేతికిరాకపోవడంతో కనీసం యాసంగి�
సాగునీరు లేక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పచ్చని పంట కండ్లముందే ఎండుతుంటే గుండెలు బాదుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో నిండుగా నీళ్లున్నా పొలాలకు నీళ్లు పారటంలేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు �
Paddy Crop | సాగునీటి కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పంటను కాపాడుకోవడానికి ఎన్ని బోర్లు వేసినా నీరు రాకపోవడంతో.. వేసిన పంటలు పూర్తిగా చేతికి వచ్చే సమయంలో ఎండిపోతున్నాయి.
వరి చేతికందే దశలో చివరి తడి కోసం వెంటనే సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇరిగేషన్ అధికారులను ఫోన్లో విజ్ఞప్తి చేశారు. శనివారం తన స్వగ్రా మం పర్వతగిరి నుంచి రాయపర
Irrigation Water | ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎండిపోతుంటే చూడలేక రైతులు కాలువ ద్వారా నీరందిస్తే వారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి.
వాగు నీటిని నమ్ముకుని ఏటా మాదిరిగానే రైతులు యాసంగి పంట సాగు చేశారు. పంట వేసే సమయంలో నీరున్నా.. పూర్తి వేసవి రాకమునుపే నెలరోజుల ముందే ఎదుళ్లవాగు ఎండిపోయింది. వాగును నమ్ముకొని పంట సాగు చేసిన చండ్రుగొండ మండల
సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా సింగూరు ప్రాజెక్టు దిగువన సాగునీరు లేక పంటలు ఎక్కువగా ఎండుతున్నాయి. ప్రాజెక్టు దిగువన పుల్కల్, చౌటకూరు మండలాల్లో 16వేల ఎకరాలకుపైగా రైతులు వరిపంట సాగుచేశారు.
రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండలంలోని చింతపట్ల గ్రామానికి చెందిన రైతు ఇటికాల వెంకట్రెడ్డి తన పంటను కాపాడుకునేందుకు నిత్యం నానా అవస్థలు పడుతున్నాడు. తన పొలంలో నాలుగు బోర్లున్నపట్టికి తన సాగు ప్రశ్నా�
Munugodu | మునుగోడు నియోజకవర్గం చండూరు మండలంలోని బోడంగిపర్తి గ్రామంలో సాగునీరు లేక ఎక్కడికక్కడ పంటలు ఎండుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీళ్లు రావడం లేదు. వచ్చినా ఆగిఆగి పోస్తుండడంతో వరి చేలకు ఎటూ �