దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా నియోజకవర్గ రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఉప కాల్వల నిర్మాణం చేపట్టకపోవడంతోనే సమస్య నెలకొందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి శాసనస�
చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పొట్ట దశలో ఉన్న పంటలకు నీళ్లు అందకపోవడంతో చేసేది లేక గొర్రెలకు మేతగా వదిలేశారు. కోడేరు మండలం రాజాపూర్కు చెందిన బొల్లెద్దుల లక్
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల పంట పొలాలకు నీరందక ఎండిపోతున్నాయని, సాగు భూములు నెర్రెలు వారుతున్నాయని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తొండల గోపవరం రెవెన్యూ పరిధిలోని సాయిపుర
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప థకం నుంచి సాగునీరు ఇవ్వాలని పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్ చేసింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నల్లగొండకు సాగునీరు ఇవ్వకుండ�
యాసంగి పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు సరిపడా లేకపోవడంతో ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఆవేదనకు గురవుతున్నారు. మండలంలో ఒకవైపు సాగర్ కాలువ ఉధృతంగా ప్ర
గోదావరి పరీవాహక రైతులు సాగునీరు లేక అరిగోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ‘గోదావరి కన్నీటి �
గొప్పలకు పోయి మంత్రులు చేసిన ఆర్భాటపు ప్రకటనలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అలా వచ్చి ఇలా మోటర్లను ఆన్ చేసి ‘దేవాదుల 3వ దశ’ను తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకొందామని భావిస్తే పరిస్థితులు తలకింద
అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరివ్వకుండా పట్టపగలే చుక్కలు చూపిస్తున్నదని, వారి ఉసురు తప్పకుండా తగులుతుందని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య అ�
దేవాదుల పంప్హౌస్ మోటర్లను శనివారం లోగా ఆన్ చేసి ధర్మసాగర్ నుంచి స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్కు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు.
నార్లాపూర్-డిండి ఎత్తిపోతల పథకంలో కాలువలో కోల్పోయిన భూములకు ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న తమకే పరిహారం చెల్లించి ఆదుకోవాలని కల్వకుర్తి ఆర్డీవో శ్రీనును రైతులు కోరా రు. శుక్రవారం కమాల్పూర్లో భూ పరిహా
మండలంలోని నిజాలాపూర్ గ్రామానికి కేఎల్ఐ నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండుతున్నాయని ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 13వ తేదీన ‘రైతున్న వరి గోస’ అనే కథనంతో రైతులు పడుతున్న ఇబ్బందులను, కేఎల్ఐ నీళ్లు రాకుంటే సూమారుగా 300 �
Rizwan Bhasha | వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో సాగునీటికి(Irrigation water) తాగునీటికి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి వనరుల ప్రాజెక్టులపై నిలువెత్తు నిర్లక్ష్యాన్ని చూపుతున్నది. ఎలాంటి నిధులు కేటాయించకుండా అన్నదాతలను అరిగోస పెడుతున్నది. జిల్లాలోని గ్రామీణ ప్రాం తాలకు చెందిన రైతులు పంటల
దేవాదుల ప్రాజెక్ట్ మూడో దశ మోటర్లు ఆన్ చేసి 48 గంటల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో దేవ�