సదర్మాట్ ఆయకట్టు రైతులు సాగు నీటికి అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం వరి నాట్ల దశలో ఉండగా నీరు అధికంగా అవసరం. నీటిని నిలిపివేయడంతో పంటలు వట్టిపోతున్నాయి.
సిద్దిపేట రూరల్ మండలం అంకంపేట, సీతారాంపల్లి గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయాయి. ఈ రెండు గ్రామాలే కాదు ఏ ఊరిలో చూసినా వరిపొలాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ చెరువుల్ల�
Irrigation Water | ఇవాళ బోనకల్ తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
CPM | పంట పొలాలు నీళ్లందక ఎండిపోతున్నాయని.. చివరి భూముల వరకు సాగర్ జలాలు అందించాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు. సాగర్ నీటితో చెరువులన్నీ నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని �
సంగారెడ్డి జిల్లాలోని ఉమ్మడి పుల్కల్ (Pulkal) మండల పరిధిలో బోర్లను నమ్ముకుని వరి నాట్లు వేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. లో వోల్టేజీ కారణంగా మోటర్లు కాలిపోవడంతో యాసంగికి సాగు నీరందక రైతులు విలవిల్లాడుత�
రాష్ట్రంలో నిరుడు వానకాలంలో సాధారణం కన్నా 97 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా, గోదావరి, మూసీ, మానేరు, మున్నేరు తదితర నదులన్నీ ఉప్పొంగి ప్రాజెక్టులు పొంగిపొర్లాయి. ఇక సాగునీటికి ఢోకా లేదని రైతాంగంలో ఆ�
ఎండపల్లి ఎండుతున్నది. సాగునీరు లేక పొలంనెర్రెలువారుతున్నది. వారబందీ నీళ్లు రాక కాలువ ఆనవాళ్లు కోల్పోగా.. కండ్లముందే పంట ఎండిపోతుంటే రైతు కంట కన్నీరు వస్తున్నది.
నెర్రెలిడుతున్న పొలాలు
అడుగంటిన భూగర్భ జలాలు
ఎండుతున్న పొలాలు.. ఆందోళనలో రైతులు
మెదక్ జిల్లాలో 2,58,487 ఎకరాల్లో వరి సాగు
బోరుబావుల్లో తగ్గిన నీటిమట్టం
పశువులకు మేతగా మారిన పొలాలు
ఓవైపు పెరిగిన ఎండల త
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో సాగు నీళ్ల కోసం రైతులు చందాలు వేసుకుని రూ. 50 వేలు సేకరించి కాల్వ పూడిక తీసినా చుక్కనీరు రావడం లేదు. నోటి కాడికొచ్చిన పంట ఎండిపోయేలా ఉందని అధికారులతో మొరపెట్టుకున్�
సాగునీటి కోసం రైతులు తండ్లాడుతున్నారు. చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుంటే దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో పారే ఆకేరు వాగు ఎండిపోయ�
Paddy crop | కోదాడ నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం మేజర్ ఆయకట్టు నుండి నీరు విడుదల కాకపోవడంతో తమ్మర గొండ్రియాల మంగలి తండా కొత్తగూడెం తండాతోపాటు చిమిర్యాల గ్రామాలకు చెందిన వరి పంట నీరందక ఎండిపోయే స్థితికి చేరు
Irrigation Water | వాన కాలం నుండి డి-40 కాల్వ ద్వారా సాగునీరు వదలడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంట పొలాలకు సాగునీరు అందించాలని కోరుతూ నకరికల్ తిప్పర్తి రహదారిపై రాస్తారోకో చేస్తే పోలీస్ స్టేషన్లో నిర్బంధి
భూపాలపల్లి నియోజకవర్గంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నదని, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా? అని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.