బీఆర్ఎస్ హయాంలో పచ్చగా మారిన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరువు బారినపడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో యాసంగి పంటలు పండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చ
పంటను కాపాడుకునేందుకు రైతులు ఎప్పుడూ లేని కష్టాలు పడాల్సి వస్తోంది. చెరువుల్లో నీళ్లులేక భూగర్భజలాలు అడుగంటిపోవడం, ఎస్సారెస్పీ కాలువలో వారానికోసారి వచ్చే నీళ్లు ఎండిన కాల్వ తడవడానికే సరిపోవడం, ఫిబ్రవ�
Sagar Canals | ఇవాళ చింతకాని మండలం లోని తూటికుంట్ల మేజర్ కాలువ పరిధిలోని నీటి ఎద్దడికి గురైన మొక్కజొన్న వైర్లను వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. వార బంధి లేకుండా సాగర కాలువల (Sagar Canals)కు సాగునీరు విడుదల చేయా
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్, శ్రీశైలం నుంచి నీళ్లను దోచుకెళ్తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారు? కనీసం కేఆర్ఎంబీకైనా ఫిర్యాదు చేశారా? 30 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ ద�
సాగు నీళ్ల కోసం రైతులు ఆందోళనకు దిగారు. మల్లన్నసాగర్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పెద్ద చెరువుకు వస్తున్న నీరు మరో మూడు ఫీట్లు పెరిగిన తరువాత దిగువన ఉన్న నక్క వాగుకు వదిలి పంటలను కాపాడాలని
ఇటీవలి కాలంలో కృష్ణా జలాల పంపిణీపై ‘2015, జూన్లో జరిగిన ఒప్పందం చేసుకోవడం ద్వారా కృష్ణా జలాల్లో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకు శాశ్వతంగా నష్టం కలుగజేసింది. తెలంగాణ వాటాను 299 టీఎంసీలకు పరిమితం చేసి 512 టీఎంసీల �
సిద్దిపేట జిల్ల్లా హుస్నాబాద్ ప్రాంతంలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. తీవ్ర నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను తలపించే ఈ ప్రాంతంలో పంటలు సాగుచేయడం రైతులకు కత్తిమీద సాములా మారింది. అప్పులు చేసి పంటలు వేస్త�
ఆయకట్టు చిట్ట చివరి భూముల వరకూ సాగునీరు అందించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఇందుకోసం పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. యాసంగి పంటలకు సాగునీరు అందించే అంశంపై నీటిపారుదల, రెవ�
Karimnagar | కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుంపూర్, నల్లగుంటపల్లి, మందులపల్లి, చేగుర్తి, ఇరుకుల్ల గ్రామాల్లో కాలువల ద్వారా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ నెర్రెలు వారిన పొలంలో కనిపిస్తున్న వారు నూనావత్ సరోజ, కుటుంబసభ్యులు. ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లిచెరువు తండాకు చెందిన సరోజ. తనకున్న మూడున్నర ఎకరాలలో బోరు బావి ఆధారంగా పొలం వేసింది. బీఆర్ఎస్ ప
ప్రాజెక్టుల పనుల్లో అలసత్వం వహించవద్దని, క్షేత్రస్థాయిలో పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సాగునీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఎస్ఎల్బీసీ, డిం�