సాగునీరు విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద సోమవారం హన్మకొండ-సిద్దిపేట రహదారిపై రైతులు భైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థి�
మొన్నటి వానకాలం సీజన్ వరకు పచ్చని పంటలతో కళకళలాడిన రాష్ట్రంలో ప్రస్తుతం ఎండిన పంటలు ఎక్కిరిస్తున్నాయి. ఎంత పంట వేసినా నీళ్లు పారుతాయనే ధీమా నుంచి... వేసిన పంటైనా పారుతుందో లేదో అనే దుర్భర పరిస్థితి వచ్చ�
అంబా భవానీ లిఫ్టు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అన్నారు. శనివారం మండలంలోని చిన్నమునిగల్ పరిధిలో గల గోపాలస్వామి (గురునానక్) ఆలయంలో బావోజీలకు పూజలు చ�
కాళేశ్వరం ప్రాజెక్టు కింద తక్కువ ఖర్చుతో కాలువలు తవ్వి, సాగునీరు అందించేందుకు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో పరిశీలించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు.
సాగు నీరందక ముషంపల్లి గోస అంతా ఇంతాకాదు. కండ్లముందే బత్తాయి తోటలు ఎండుతుంటే రైతులు దిక్కుతోచక చూస్తున్నారు. నీటిని తోడుకునేందుకు అప్పులు చేసి మరీ బోర్లేస్తున్నారు. బైరెడ్డి రాంరెడ్డి ఒక్కడే కాదు, చాలామ�
బాల్కొండ నియోజకవర్గంలో ప్రవహించే కప్పలవాగు, పెద్దవాగులో ప్యాకేజీ-21 ద్వారా ఏర్పాటు చేసిన అవుట్లెట్లతో నీరందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కోరారు. ఆదివారం సంబంధిత అధికారులతో ఎమ్మ�
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మేడిగడ్డ బరాజ్కు తక్షణమే మరమ్మతులు చేయాలని, మేడిగడ్డతోపాటు అన్నారం బరాజ్లో నీటిని నిల్వ ఉంచి రైతులను ఆదుకోవాలని మంథని నియోజకవర్గ రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కో�
ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే రైతులు రోదిస్తున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవేదన చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకోవద్దని, సకాలంలో సాగ
డీ83 కెనాల్ ద్వారా మంథని ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని సీఈ సుధాకర్రెడ్డిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశించారు.
రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో విలేకరులతో మాట్లాడారు.
రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) డిమాండ్ చేశారు. తమపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వానికి సూచించారు.
ర్యాలంపాడు రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గడంతో కళ తప్పింది. రిజర్వాయర్లో నీటిమట్టం గణనీయంగా తగ్గింది. సామర్థ్యం 4 టీఎంసీలు ఉండగా.. గతేడాది వరకు 1.5 టీఎంసీలు నిల్వ ఉంచారు.