బాల్కొండ నియోజకవర్గంలో ప్రవహించే కప్పలవాగు, పెద్దవాగులో ప్యాకేజీ-21 ద్వారా ఏర్పాటు చేసిన అవుట్లెట్లతో నీరందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కోరారు. ఆదివారం సంబంధిత అధికారులతో ఎమ్మ�
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మేడిగడ్డ బరాజ్కు తక్షణమే మరమ్మతులు చేయాలని, మేడిగడ్డతోపాటు అన్నారం బరాజ్లో నీటిని నిల్వ ఉంచి రైతులను ఆదుకోవాలని మంథని నియోజకవర్గ రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కో�
ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే రైతులు రోదిస్తున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆవేదన చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకోవద్దని, సకాలంలో సాగ
డీ83 కెనాల్ ద్వారా మంథని ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని సీఈ సుధాకర్రెడ్డిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశించారు.
రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో విలేకరులతో మాట్లాడారు.
రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) డిమాండ్ చేశారు. తమపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వానికి సూచించారు.
ర్యాలంపాడు రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గడంతో కళ తప్పింది. రిజర్వాయర్లో నీటిమట్టం గణనీయంగా తగ్గింది. సామర్థ్యం 4 టీఎంసీలు ఉండగా.. గతేడాది వరకు 1.5 టీఎంసీలు నిల్వ ఉంచారు.
కరీంనగర్ జిల్లా గుజ్జులపల్లి శివారులోని మిడ్మానేరు ఆయకట్టు భూములకు నీళ్లు వచ్చాయి. రెండు రోజుల కిందట ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ‘సాగునీళ్లివ్వకుండా సంపుతరా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి �
ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎంఎండీ వరకున్న ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. అందువల్ల ఎస్ఆర్ఎస్పీలో (SRSP) ఉన్న నీటిని వరద కాలువ ద్వారా దిగువకు
గ్రామాల్లో సాగునీటి కటకట మొదలైంది. రైతుల ఆదరువు.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ పెద్ద చెరువు అడుగంటిపోతుండగా, మూడు గ్రామాల్లో వెయ్యి ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిపోతున్నది
ఎగువన సాగర్ ప్రాజెక్ట్లో జలాలు నిండుకోవడంతో ఖమ్మం జిల్లాకు సాగు జలాలు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈ సీజన్లో పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోవాల్సిన పరిస్థితు లు ఏర్పడ్డాయి. నష్టపోయే వారిలో పాలేరు ప
కృష్ణా ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగానే మంగళవారం నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది.