కరీంనగర్ జిల్లా గుజ్జులపల్లి శివారులోని మిడ్మానేరు ఆయకట్టు భూములకు నీళ్లు వచ్చాయి. రెండు రోజుల కిందట ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ‘సాగునీళ్లివ్వకుండా సంపుతరా’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి �
ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎంఎండీ వరకున్న ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. అందువల్ల ఎస్ఆర్ఎస్పీలో (SRSP) ఉన్న నీటిని వరద కాలువ ద్వారా దిగువకు
గ్రామాల్లో సాగునీటి కటకట మొదలైంది. రైతుల ఆదరువు.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ పెద్ద చెరువు అడుగంటిపోతుండగా, మూడు గ్రామాల్లో వెయ్యి ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిపోతున్నది
ఎగువన సాగర్ ప్రాజెక్ట్లో జలాలు నిండుకోవడంతో ఖమ్మం జిల్లాకు సాగు జలాలు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈ సీజన్లో పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోవాల్సిన పరిస్థితు లు ఏర్పడ్డాయి. నష్టపోయే వారిలో పాలేరు ప
కృష్ణా ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగానే మంగళవారం నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది.
జిల్లావాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. జిల్లాకు సాగునీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై బడ్జెట్లో కనీస ప్రస్తావన లేకపోవడంతో అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్త�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ప్రాజెక్టుల నీటిని రైతులకోసం సద్వినియోగం చేసింది. నాగార్జున సాగర్ ఆయకట్టుకు రెండు పంటలకు నీళ్లిచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై �
రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే. నీళ్లపై తెలంగాణకు 50 శాతం వాటా ఇవ్వాలి.. శ్రీశైలం ప్రాజెక్టును హైడల్ ప్రాజెక్టుగా గుర్తిం చాలి అని కేసీఆర్ సర్కారు అనేక షరత�
కేసీఆర్ పాలనలో నిర్మించిన అన్నపూర్ణ ప్రాజెక్టును ఎడారిగా మార్చొద్దని, శ్రీ రాజరాజేశ్వర జలాశయం నీటిని వారంలోగా విడుదల చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.
సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. మల్లన్నసాగర్ ద్వారా కూడవెల్లి వాగులోకి కాళేశ్వర జలాలను వదలాలని డిమాండ్ చేస్తూ గురువారం అక్బర్పేట్-భూంపల్లిలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. బీఆర్�
పాలెం వాగు ప్రాజెక్టు నుంచి సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలంలోని చిరుతపల్లి ప్రధాన రహదారిపై బర్లగూడెం సర్పంచ్ కొర్స నర్సింహమూర్తి, ఆద�
కాంగ్రెస్ ప్రభుత్వంలో యాసంగి పంటల సాగుకు నీళ్లు వస్తాయా? రావా? అని రైతులు అనుమానిస్తున్నారని, నీటి విడుదలపై కాంగ్రెస్ నాయకులు, అధికారుల ప్రకటనతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారని నర్సంపేట మాజీ ఎమ్మె�
Jupalli Krishna Rao | ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి యాసంగి పంట చివరి తడికి నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని రామన్పాడ్ జలాశయం(Ramanpad project) నుంచి విడుదల చేయాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శా�