జిల్లావాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. జిల్లాకు సాగునీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై బడ్జెట్లో కనీస ప్రస్తావన లేకపోవడంతో అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్త�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ప్రాజెక్టుల నీటిని రైతులకోసం సద్వినియోగం చేసింది. నాగార్జున సాగర్ ఆయకట్టుకు రెండు పంటలకు నీళ్లిచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై �
రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే. నీళ్లపై తెలంగాణకు 50 శాతం వాటా ఇవ్వాలి.. శ్రీశైలం ప్రాజెక్టును హైడల్ ప్రాజెక్టుగా గుర్తిం చాలి అని కేసీఆర్ సర్కారు అనేక షరత�
కేసీఆర్ పాలనలో నిర్మించిన అన్నపూర్ణ ప్రాజెక్టును ఎడారిగా మార్చొద్దని, శ్రీ రాజరాజేశ్వర జలాశయం నీటిని వారంలోగా విడుదల చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.
సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. మల్లన్నసాగర్ ద్వారా కూడవెల్లి వాగులోకి కాళేశ్వర జలాలను వదలాలని డిమాండ్ చేస్తూ గురువారం అక్బర్పేట్-భూంపల్లిలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. బీఆర్�
పాలెం వాగు ప్రాజెక్టు నుంచి సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలంలోని చిరుతపల్లి ప్రధాన రహదారిపై బర్లగూడెం సర్పంచ్ కొర్స నర్సింహమూర్తి, ఆద�
కాంగ్రెస్ ప్రభుత్వంలో యాసంగి పంటల సాగుకు నీళ్లు వస్తాయా? రావా? అని రైతులు అనుమానిస్తున్నారని, నీటి విడుదలపై కాంగ్రెస్ నాయకులు, అధికారుల ప్రకటనతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారని నర్సంపేట మాజీ ఎమ్మె�
Jupalli Krishna Rao | ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి యాసంగి పంట చివరి తడికి నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని రామన్పాడ్ జలాశయం(Ramanpad project) నుంచి విడుదల చేయాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శా�
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పోకడలను రైతులు అనుకరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయ చేయడం, తక్కువ ఖర్చు, శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.
రాబోయే రెండు మూడేండ్లలో దేవరకొండ నియోజక వర్గంలోని డిండి ఎత్తిపోతల, పెండ్లిపాకల రిజర్వాయర్, నక్కలగండి తదితర పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్లను పూర్తి చేసి 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే �
తిరుపతి గతంలో ఉపాధి లేక గల్ఫ్బాట పట్టాడు. తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేక స్వదేశానికి తిరిగివచ్చాడు. ఆయనకు మూడున్నర ఎకరాల భూమి ఉన్నది. తిరుపతికి చిన్నప్పటి నుంచి ఎవుసం అంటే చాలా ఇష్టముండేది.
సాగునీటి ఎద్దడితో పాటు తీవ్ర కరువులోనూ శ్రీవరిసాగు వరిపంటను సాగుచేయవచ్చు. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడిని పొందవచ్చు. అనతి కాలంలోనే రైతులు శ్రీవరి సాగుతో మంచి లాభాలను పొందవచ్చు.