ఇప్పటికే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్న మోదీ సర్కారు కన్ను ఇప్పుడు సాగునీటిపై పడింది. దానిపైనా పన్నువేసేందుకు సమాయత్తమవుతున్నది. సాగునీటి విధానం, పంట రకాలను బట్టి
పెద్దలింగారెడ్డిపల్లి గ్రామం.. సిద్దిపేట జిల్లాకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తీరొక్క పంట పండించి.. ఎంతోమంది ఆకలి తీర్చిన ఆ ఊరి రైతులు కాంగ్రెస్ పాలనలో కరెంట్, సాగునీళ్లు లేక అరిగోస పడ్డారు. లోవోల
ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సాగు నీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు, వ్యవసాయ బావుల్లోకి పుష్కలంగా నీరు చేరింది. ఈ సీజన్లో ఇ
ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం ఉంద్యాల వద్ద ఫేజ్-1 పంప్హౌస్ నుంచి కోయిల్సాగర్ ప్రాజెక
“పంట కాలం వచ్చిందంటే రైతులకు వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో ఎవ్వరికీ రానీ కష్ట నష్టాలన్నీ రైతులకే వచ్చేవి. ఇదంతా గత పాలకుల హయాంలోనే.., గత ప్రభుత్వాల పాలకులు వ్యవసాయాన్ని దండుగ అన్నారు. సాగును �
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో నేడు రాష్ట్రంలోని రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ర�
Minister Talasani | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులు అభివృద్ధి చెంది తాగు, సాగునీటి సమస్య పరిష్కారమైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యా�
రైతుబాంధవుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మానవతా దృక్పథాన్ని చాటారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలిచారు. వడగండ్లతో దెబ్బతిన్న పంటలను గత నెల 23న క్షేత్రస్థాయిలో పరిశీలించి, దేశ చరిత్రలో ఎక్క�
నియోజకవర్గంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే 1.60లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ పట్టణంలో రూ.25 కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.5 కోట్లతో ఖిల్లా�
భారత రాజ్యాంగంలోని 46వ అధికరణం ప్రకారం ప్రభుత్వాలు బలహీనవర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలని నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ�