బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో నేడు రాష్ట్రంలోని రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందుతున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ర�
Minister Talasani | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులు అభివృద్ధి చెంది తాగు, సాగునీటి సమస్య పరిష్కారమైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యా�
రైతుబాంధవుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మానవతా దృక్పథాన్ని చాటారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలిచారు. వడగండ్లతో దెబ్బతిన్న పంటలను గత నెల 23న క్షేత్రస్థాయిలో పరిశీలించి, దేశ చరిత్రలో ఎక్క�
నియోజకవర్గంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే 1.60లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ పట్టణంలో రూ.25 కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.5 కోట్లతో ఖిల్లా�
భారత రాజ్యాంగంలోని 46వ అధికరణం ప్రకారం ప్రభుత్వాలు బలహీనవర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలని నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ�
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి సూర్యాపేట జిల్లా వరకు సాగునీటిని తీసుకుపోయే కాకతీయ కాలువ నిండుగా పారుతున్నది. యాసంగి వరి నాట్లు జిల్లాలో చివరి దశకు చేరుకోగా,
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలమయ్యాయని, దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా పంటల సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగ�
స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ అ న్నిరంగాల్లో అభివృద్ధ్ది చెందుతున్నదని, దేశానికి ఆదర్శంగా తెలంగాణ తయారైందని వ్యవసాయశాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
వ్యవసాయ ఆధారిత కు టుంబాలు సాగు చేసే ప్రతి చేనుకు నీరు అందిస్తే.. అందరి చేతికి పని దొరుకుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించడంతో రాష్ట్రంలో 1.20 కోట్ల ఎకరాలకు పుష్కలంగా నీరంది పంటలు పండుతున్నాయని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు
Minister Niranjan Reddy | రామన్నగట్టు వద్ద రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుండి కాశీంనగర్కు సాగు నీళ్లు తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.