సీఎం కేసీఆర్ గత ఏడాది జూన్ 21న నగరానికి వచ్చినప్పుడు వరంగల్ అర్బన్(హనుమకొండ) జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని బంగారం లాంటి పంటలను పండించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. పంటలకు నిజాంసాగర్ కెనాల్ ద్వారా సకా�
నియోజకవర్గంలో సాగునీటికి ఇబ్బందులు రానీయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రె డ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గోప్లాపూర్ వద్ద ఫేస్-1 నుంచి స్టేజ్-1 పంపును, అలాగే ఖానాపూర్ వద్ద ఉన్న స్టేజ్-2 పంపును ఎమ్
వరంగల్ : ప్రపంచంలో వ్యవసాయ రంగానికి నీటి ప్రాముఖ్యతను చాటిన నేల ఓరుగల్లు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జ�
యాసంగిలో 34.27 లక్షల ఎకరాలకు సాగునీరు.. 22.32 లక్షలు మెట్ట.. 11.95 లక్షలు వరి, ఇతరాలు.. ప్రభుత్వానికి సాగునీటిశాఖ ప్రతిపాదన హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగా ణ): ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తుండటంత