గిరిజన రైతుల సాగునీటి కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం గిరి వికాస పథకాన్ని తీసుకొచ్చింది. మెట్ట పంటలు సాగు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్న గిరిజనుల భూముల్లో ఉచితంగా బోరు వేసి కరెంట్, పైప్లైన్ సదుపాయం కల�
MLA Harish Rao | సిద్దిపేట(Siddipet) జిల్లా రైతంగానికి యాసంగి పంటకు నీళ్లు(irrigation water) అందించాలని, అందుకు అవసరమగు నీటిని మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగర్కి నీటిని పంపు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్
Best Technique in Cultivation | వ్యవసాయరంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అంది పుచ్చుకుం టున్నారు. సులభ విధానంలో వ్యవసాయం చేయ డం.. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు మొగ్గు చూపుతున్
కేసీఆర్ ఏది చేసినా అందులో సర్ప్రైజ్ ఉంటుంది. అలాగే వాస్తవికత ఉంటుంది. ఈ ప్రకటన కూడా పార్టీకి, పార్టీ కార్యకర్తల కు, ప్రజలకు సర్ప్రైజ్ అనుకోవాలి. ఇదెవరు ఊహించనిది. ఒకే పనిని భిన్నంగా చేయడం కేసీఆర్ గొ�
తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదని, పోరాడి సాధించుకున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. తెలంగాణ (Telangana) పోరాటాలను కాంగ్రెస్ పార్టీ (Congress) పదేపదే అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టడమేకాదు.. మూలమూలకూ సాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నది. ఒకవైపు భారీ ప్రాజెక్టులతోపాటు చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్ల నిర్మాణ�
Minister Harish Rao | అవాంతరాలు, అడ్డంకులను అధిగమిస్తూ, కుట్రలను చేదిస్తూ, కేసులను గెలుస్తూ.. కృష్ణమ్మ నీళ్లు తెచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు (CM KCR) మంత్రి హరీశ్ �
Irrigation water | ఇప్పటికే వ్యవసాయానికి వినియోగించే పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని నానా విధాలుగా రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్న నరేంద్రమోదీ సర్కారు ఇప్పుడు సాగునీటిపైన పన్ను విధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది
ఇప్పటికే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్న మోదీ సర్కారు కన్ను ఇప్పుడు సాగునీటిపై పడింది. దానిపైనా పన్నువేసేందుకు సమాయత్తమవుతున్నది. సాగునీటి విధానం, పంట రకాలను బట్టి
పెద్దలింగారెడ్డిపల్లి గ్రామం.. సిద్దిపేట జిల్లాకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తీరొక్క పంట పండించి.. ఎంతోమంది ఆకలి తీర్చిన ఆ ఊరి రైతులు కాంగ్రెస్ పాలనలో కరెంట్, సాగునీళ్లు లేక అరిగోస పడ్డారు. లోవోల
ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సాగు నీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు, వ్యవసాయ బావుల్లోకి పుష్కలంగా నీరు చేరింది. ఈ సీజన్లో ఇ
ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం ఉంద్యాల వద్ద ఫేజ్-1 పంప్హౌస్ నుంచి కోయిల్సాగర్ ప్రాజెక
“పంట కాలం వచ్చిందంటే రైతులకు వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలో ఎవ్వరికీ రానీ కష్ట నష్టాలన్నీ రైతులకే వచ్చేవి. ఇదంతా గత పాలకుల హయాంలోనే.., గత ప్రభుత్వాల పాలకులు వ్యవసాయాన్ని దండుగ అన్నారు. సాగును �