MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో ఆసక్తికర పోస్టు చేశారు. రోడ్డు పక్కన ఉన్న వరి ధాన్యపు రాశులను చూసి కవిత మురిసిపోయారు. తాను వెళ్తున్న దారిలో ఆ ధాన్యపు రాశులను చూసిన కవ
Minister Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే గడ్డు పరిస్థితులే పునరావృతం అవుతాయని రాష్ట్ర వ్యవసాయం శాఖ మంత్రి నిరంజన్రెడ్డి (Minister Niranjan Reddy)పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ ని యోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నియోజకవర్గ ప్రజలకు వరంగా మారాయి.
CM KCR | కృష్ణా, తుంగభద్ర నదులు ఒరుసుకుంటూ పారే ఈ పాలమూరు జిల్లాను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర�
Kaleshwaram | రాష్ట్ర నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో కేంద్ర బృందం భేటీ ముగిసింది. సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్ అనిల్ జైన్ నేతృత్వంలో కేంద్ర బృందం సమావేశం కాగా, ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు
రాష్ట్రంలో వ్యవసాయంతోపాటు వివిధ ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్న విద్యుత్తు సబ్సిడీ కింద అక్టోబర్ నెల బడ్జెట్ మొత్తాన్ని ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.
పదేండ్లలో తెలంగాణ వ్యవసాయం పండుగైంది. రైతులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు సత్ఫలితాలనిచ్చాయి.
Minister KTR | ఒకప్పుడు సాగునీళ్ల కోసం రైతులు తన్నుకునే పరిస్థితి ఉండే.. కాల్వలపై పెట్టిన మోటార్లను కాంగ్రెస్ పాలనలో అధికారులు కాల్వలో తన్నిన పరిస్థితి.. విద్యుత్ వైర్లను కోసేసిన పరిస్థితి. ఇప్పుడు
ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎలాంటి తెలంగాణ కోసమైతే కలలు గన్నారో.. అలాంటి బంగారు తెలంగాణ మన కళ్లెదుటే సాక్షాత్కారమైంది. తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా కేసీఆర్ నిలిపారు. సీమాంధ్రుల పాలనలో �
గుక్కెడు నీళ్ల కోసం చాంతాడు, బొక్కెన పట్టుకొని కోసుల దూరం నడిచిపోయి బిందెలల్లో తెచ్చుకునే రోజులను చూసినం. సర్కారు నల్లాల దగ్గర ఒకటెన్క ఒకటి బిందెనో, బకీటో పెట్టి నీళ్లు వచ్చే టైం కోసం ఎదురుచూసేది. లైన్ల�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతే మన రాష్ర్టానికి చెందిన వివిధ రంగాల్లో నిష్ణాతులు, ప్రముఖుల గురించి తెలుసుకోవడం, బాహ్య ప్రపంచానికి వెల్లడవడం ప్రారంభమైంది. అలాంటి తెలంగాణ మట్టి బిడ్డల్లో ఒకరు, ఎత్తిపో�
నిన్నమొన్నటి వరకు ఏ దిక్కున చూసినా కరువే. బీడు వారిన భూములు.. ఆకాశం వైపు తలెత్తి దీనంగా చూసే రైతన్నలు.. అడుగంటిన భూగర్భ జలాలు.. చుట్టూ చీకట్లు. తలలు వాల్చేసిన పంటలు.. ఎండిన చెరువులు. తన్నుకొచ్చే దుఃఖం. .. పదేండ్�