Palamuru Lift | నాగర్కర్నూల్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా వట్టెం వద్ద నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, �
KTR | మహబూబ్నగర్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు పాలమూరు పౌరుషాన్ని చూపించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీ టవర్తో పాటు పలు అభివృద్ద�
KTR | మహబూబ్నగర్ : ఒకనాడు పాలమూరు అంటే మైగ్రేషన్.. ఇప్పుడు పాలమూరు అంటే ఇరిగేషన్ అని ఒక్క మాటలో చెప్పొచ్చు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒకప్పుడు పల్లె పల్లెన పల�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లిలోని లక్ష్మీబరాజ్కు వరద పెరుగుతున్నది. మంగళవారం 880 క్యూ సెక్కుల వరద రాగా, బరాజ్లోని 4 గేట్లు ఎత్తి 8,350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్త�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగా ఉద్యమించారో.. స్వరాష్ట్ర అభివృద్ధి కోసం అంతకన్నా ఎక్కువగా పోరాడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను స్వాగతి�
ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు పార్లమెంటులో వైసీపీ ఎంపీ సత్యవతి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర జల్శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్�
ఎనిమిదేండ్లలో 65 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా 58 వేల కోట్లు పెట్టుబడి సహాయం అందించి సాగును సంపదగా మలిచినా, సంస్కార హీనులు సన్నాయి నొక్కులు మానడం లేదు. కాళేశ్వరం, మల్లన్నసాగర్లతో పాటు ఇతర సాగునీట
ప్రజారంజక పాలనతో గుండెగుండెకూ చేరువైన బీఆర్ఎస్, మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది లక్షలకుపైగా సభ్యత్వాలతో రికార్డు సృష్టించిన ఆ పార్టీ, పల్లెల్లో గులాబీ జాతర న
Mallanna Sagar | సిద్దిపేట : దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ఆధారంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ నిర్మాణం భేష్గా ఉందని రాజస్థాన్ నీటిపారుదల శాఖలకు చెందిన ఇంజినీర్ల బృందం అభిన
భారత రాజ్యాంగంలోని 46వ అధికరణం ప్రకారం ప్రభుత్వాలు బలహీనవర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలని నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ�
ప్రతి పంట సాగుకు విత్తనమే మూలం. ఆ విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. ఒకప్పుడు కొన్ని మండలాలకే పరిమితమైన విత్తన పంటల సాగు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది.
Minister Niranjan Reddy | తెలంగాణలో జల వనరులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భౌగోళిక సానుకూలతలను అనుకూలంగా మలుచుకుని ప్రతి నీటిబొట్టును ఒడిస�
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మాన్వాడ ఎస్సారార్ (మధ్యమానేరు) రిజర్వాయర్ రెండు గేట్లను శనివారం ఎత్తారు. దిగువకు 4,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
Palamuru Lift Irrigation | కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి, అడ్డంకులు సృష్టించకుంటే, ఈ పాటికే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయ్యేదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంపై ఇప్పటికీ సుప్రీంకోర్ట
CM KCR | కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడమే కాదు.. ఖమ్మం జిల్లాతో పాటు అన్ని కరువు ప్రాంతాలకు గోదావరి నీటిని అందిస్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన