Palamuru Lift Irrigation | కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి, అడ్డంకులు సృష్టించకుంటే, ఈ పాటికే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయ్యేదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంపై ఇప్పటికీ సుప్రీంకోర్ట
CM KCR | కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడమే కాదు.. ఖమ్మం జిల్లాతో పాటు అన్ని కరువు ప్రాంతాలకు గోదావరి నీటిని అందిస్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన
Minister Niranjan reddy | ఎత్తైన ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళికతో సాగునీరు అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చుట్టూ నీరున్నా పొలాలకు నీరందక రైతులు నిరాశ పడ్డారని మం�
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో గల పెన్గంగపై జైనథ్ మండలం కొరాట గ్రామం వద్ద చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణమవుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, భీంపూర్, జైనథ్, బేల మండలాల్లో�
Minister Indrakaran reddy | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో వున్న సాగునీటి ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలని, రెండో దశలో కొత్త చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు స�
ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టింది మొదలు ప్రతిపక్షాలు ‘కాళేశ్వరం’ ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తయి ఫలితాలు అనుభవంలోకి వస్తున్నా అవి కొనసాగుతూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. ఓ పక్క �
కామారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు సరాసరి 7.2 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు ఆరేండ్ల రికార్డుస్థాయికి వృద్ధి రెండు నెలల్లోనే 5.57మీటర్ల మేర పైకి చేరిన జలాలు 94 శాతం అధికంగా వర్షపాతం నమోదు కామారెడ్డి, జూలై 29 :
రెండు జీవనదుల నడుమ, ఏటికి ఎత్తుమీదున్న తెలంగాణలో ఏనాటికైనా నీళ్లు పారాలన్నది ఒక కల. అది ప్రతి తెలంగాణ వాసి కల. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి భూమిపుత్రుడి కల. అది బీడువారిన కన్నులతో కష్టపడ్డ రైతు కల.
కుండపోత వర్షాలతో తెలంగాణలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఈ క్రమంలో ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు �
ఏదైనా మాయ జరిగిందా? ఎవరైనా మంత్రం వేసారా? అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏదైనా వెలిగిందా? ఏమార్చే కనికట్టు ఎక్కడైనా కదిలిందా? ఏం జరిగింది? తెలంగాణ రావడానికి ముందు 23 లక్షలే ఎందుకు సాగైంది? ఇప్పుడెలా కోటి ఎకరాల �
ట్రిబ్యునల్ అవార్డు మేరకే రూల్కర్వ్స్ ఉండాలి ఆర్ఎంసీ సమావేశంలో తెలంగాణ స్పష్టీకరణ అభ్యంతరాలుంటే బోర్డులో చర్చించాలని నిర్ణయం హైదరాబాద్, జూలై1 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ ప్రాజెక్టులు నిండిన తర్వా