భారత రాజ్యాంగంలోని 46వ అధికరణం ప్రకారం ప్రభుత్వాలు బలహీనవర్గాల ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలని నిర్దేశిస్తున్నది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ�
ప్రతి పంట సాగుకు విత్తనమే మూలం. ఆ విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. ఒకప్పుడు కొన్ని మండలాలకే పరిమితమైన విత్తన పంటల సాగు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది.
Minister Niranjan Reddy | తెలంగాణలో జల వనరులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భౌగోళిక సానుకూలతలను అనుకూలంగా మలుచుకుని ప్రతి నీటిబొట్టును ఒడిస�
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మాన్వాడ ఎస్సారార్ (మధ్యమానేరు) రిజర్వాయర్ రెండు గేట్లను శనివారం ఎత్తారు. దిగువకు 4,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
Palamuru Lift Irrigation | కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి, అడ్డంకులు సృష్టించకుంటే, ఈ పాటికే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయ్యేదని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంపై ఇప్పటికీ సుప్రీంకోర్ట
CM KCR | కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడమే కాదు.. ఖమ్మం జిల్లాతో పాటు అన్ని కరువు ప్రాంతాలకు గోదావరి నీటిని అందిస్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన
Minister Niranjan reddy | ఎత్తైన ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళికతో సాగునీరు అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చుట్టూ నీరున్నా పొలాలకు నీరందక రైతులు నిరాశ పడ్డారని మం�
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో గల పెన్గంగపై జైనథ్ మండలం కొరాట గ్రామం వద్ద చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణమవుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, భీంపూర్, జైనథ్, బేల మండలాల్లో�
Minister Indrakaran reddy | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో వున్న సాగునీటి ప్రాజెక్ట్ పనులను సత్వరం పూర్తి చేయాలని, రెండో దశలో కొత్త చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు స�
ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టింది మొదలు ప్రతిపక్షాలు ‘కాళేశ్వరం’ ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తయి ఫలితాలు అనుభవంలోకి వస్తున్నా అవి కొనసాగుతూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. ఓ పక్క �
కామారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు సరాసరి 7.2 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు ఆరేండ్ల రికార్డుస్థాయికి వృద్ధి రెండు నెలల్లోనే 5.57మీటర్ల మేర పైకి చేరిన జలాలు 94 శాతం అధికంగా వర్షపాతం నమోదు కామారెడ్డి, జూలై 29 :
రెండు జీవనదుల నడుమ, ఏటికి ఎత్తుమీదున్న తెలంగాణలో ఏనాటికైనా నీళ్లు పారాలన్నది ఒక కల. అది ప్రతి తెలంగాణ వాసి కల. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి భూమిపుత్రుడి కల. అది బీడువారిన కన్నులతో కష్టపడ్డ రైతు కల.