Minister KTR | ఒకప్పుడు సాగునీళ్ల కోసం రైతులు తన్నుకునే పరిస్థితి ఉండే.. కాల్వలపై పెట్టిన మోటార్లను కాంగ్రెస్ పాలనలో అధికారులు కాల్వలో తన్నిన పరిస్థితి.. విద్యుత్ వైర్లను కోసేసిన పరిస్థితి. ఇప్పుడు
ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎలాంటి తెలంగాణ కోసమైతే కలలు గన్నారో.. అలాంటి బంగారు తెలంగాణ మన కళ్లెదుటే సాక్షాత్కారమైంది. తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా కేసీఆర్ నిలిపారు. సీమాంధ్రుల పాలనలో �
గుక్కెడు నీళ్ల కోసం చాంతాడు, బొక్కెన పట్టుకొని కోసుల దూరం నడిచిపోయి బిందెలల్లో తెచ్చుకునే రోజులను చూసినం. సర్కారు నల్లాల దగ్గర ఒకటెన్క ఒకటి బిందెనో, బకీటో పెట్టి నీళ్లు వచ్చే టైం కోసం ఎదురుచూసేది. లైన్ల�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతే మన రాష్ర్టానికి చెందిన వివిధ రంగాల్లో నిష్ణాతులు, ప్రముఖుల గురించి తెలుసుకోవడం, బాహ్య ప్రపంచానికి వెల్లడవడం ప్రారంభమైంది. అలాంటి తెలంగాణ మట్టి బిడ్డల్లో ఒకరు, ఎత్తిపో�
నిన్నమొన్నటి వరకు ఏ దిక్కున చూసినా కరువే. బీడు వారిన భూములు.. ఆకాశం వైపు తలెత్తి దీనంగా చూసే రైతన్నలు.. అడుగంటిన భూగర్భ జలాలు.. చుట్టూ చీకట్లు. తలలు వాల్చేసిన పంటలు.. ఎండిన చెరువులు. తన్నుకొచ్చే దుఃఖం. .. పదేండ్�
సాగునీటి రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచమే అబ్బురపడేలా అద్భుతాలు సృష్టించారని, అందుకు ఉదాహరణే కాళేశ్వరం ప్రాజెక్టు అని సినీ నిర్మాత, నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. బీఆర్ఎస్ రైతుల కష్ట�
CM KCR | తెలంగాణ సరిహద్దులో ఉన్న ఆర్డీఎస్ను కూడా ఆంధ్రా పాలకులే నాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్లో నిర్వహిం
CM KCR | మహబూబ్నగర్, రంగారెడ్డి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇవాళ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకప్పుడు పాలమూరు బిడ్డ హైదరాబాద్లో అడ్డా కూలీ. కానీ ఇవాళ పాలమూరుకు ప�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా దేశంలోనే గుర్తింపు. కాళేశ్వరం లిఫ్ట్ తర్వాత అంత పేరున్నదని ఈ ప్రాజెక్టుకే.. ఐదు రిజర్వాయర్లు.. నార్లాపూర్, వీరాంజనేయ (ఏదుల), వెంకటాద్రి(వట్టెం), క�
KTR | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల.. ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకనాడు వలసలతో పడావుపడ్డ పాలమూరు జిల్లాను పాలమూరు - ర�
సీఎం కేసీఆర్ కార్యదక్షత.. దూరదృష్టి.. వెరసి తొమ్మిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ పచ్చని మాగాణాగా మారిపోయింది. ప్రాజెక్టుల రీ ఇంజినీరింగ్, రీ డిజైన్తో తెలంగాణ సాగునీటి రంగంలో నవశకం ప్రారంభమైంది. ప
‘నా ప్రాణం పోయినా సరే.. రాబోయే ఐదేండ్లలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించి తీరుతా.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపిస్తా.. ఆరు నూరైనా ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎవరు అవరోధాలు సృష్టించినా.. హరిత తెలంగాణను సాధి�
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ నీటి పారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొనసాగిన సమీక్ష సమావేశం ముగిసింది. కృష్ణా, గోదావరి నదుల పరిధిలోని ప్రాజెక్టుల, జలాశయాల్లో నీటి నిల్వ పరిస్థితిపై సీఎ