Harish Rao | అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ అవాస్తవాలని ఆధారాలతో సహా తిప్పి కొట్టారు మాజీ మంత్రి హరీశ్ రావు. నల్లగొండ సభకు స్పందనగా మీరు ప్రాజెక్టులు అప్పజెప్పబోమని తీర్మానం చేయడం సంతోషమని.. తాము స్వాగతిస్తున్న�
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు ఆదివారం ఓ ప్ర
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి నోరు జారినా.. రెచ్చగొట్టినా.. మేం రెచ్చిపోం.. తెలంగాణ హక్కుల కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. మేం అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మేం ప్రజలపక్షమే అని మాజీ మంత్రి, సిద్ద
మన ప్రాజెక్టుల నిర్వహణపై కాంగ్రెస్ ప్ర భుత్వం చేతులెత్తేసింది. అధికారంలోకి వచ్చి రెండు నెల లు కూడా కాకముందే పలు డ్యాంలను కృష్ణా నీటి యా జమాన్య బోర్డుకు అప్పనంగా అప్పగించింది.
arish Rao | రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందన్నారు. తెలంగాణ ప్రయో�
Telangana | అన్నదాతకు నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రాజెక్టుల నీళ్లు రాక, బావుల్లో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. బావుల్లో పూడిక తీసేందుకు మునుపటిలా క్రేన్లను ఆశ్రయిస్తున్నారు.
కృష్ణానది ప్రాజెక్టుల నిర్వహణ క్రమంగా గందరగోళంలో పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా తనకే అప్పగించాలని కేంద్రం పట్టుదలగా ఉన్నది.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగ
కీలక సాగునీటి ప్రాజెక్టు లు పూర్తిచేసేందుకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.23వేల కోట్లు, ఇప్పటికే తీసుకున్న రుణాలు, అసలు చెల్లింపుల కు మరో 22వేల కోట్లు, మొత్తంగా రూ.45 వేల కోట్లతో ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్కు ఇరిగేషన్�
నల్లగొండ జిల్లా రైతాంగానికి సాగునీళ్లు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, రెండేండ్లలో ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. నల్లగొండ జిల్ల�
ఒక్కడే నాయకుడు.. నాలుగు కోట్ల జనాభా. పోరాడి సాధించుకున్న తెలంగాణ. దేశానికే ఆదర్శమైన ఆలోచనలు- పథకాలు. అంతర్జాతీయ ప్రామాణిక సంస్థల ప్రశంసలు. ఉద్యమ నాయకుడికి క్షీరాభిషేకాలు. దేశ ప్రధాని సైతం ‘మన్ కీ బాత్' కా
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలు ఉంటే ఎలాంటి విచారణైనా చేపట్టవచ్చునని, అందుకు తాము సిద్ధమేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఉద్ఘాటించారు.
నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిధులు కేటాయించి పూర్తి చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సూచించారు. ఆదివారం నల్లగొండలోని తన నివాస�