Niranjan Reddy | కేసీఆర్ సర్కారు హయాంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను(Irrigation projects) పూర్తి చేసేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Niranjan Reddy) పేర్కొన్నారు.
Ponnala Laxmaiah | తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని పొన్నాల లక�
Chandra Babu | ఏపీలో ఐదేండ్ల వైసీపీ జగన్(YS Jagan) ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu) ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో కుంగిన పిల్లర్ల వద్దకు మళ్లీ భారీగా వరద వచ్చి చేరుతున్నది. ముందస్తు చర్యలు పాటించడంలో అధికారులు తరచూ విఫలం కావడంపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ
సరైన వర్షాలు లేక కృష్ణానదిలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. సాగునీటి ప్రాజెక్టుల కింద యాసంగి పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఎంజీకేఎల్ఐ రెండో లిప్టు జొన్నల బొగుడ రిజర్వాయర్లో నీరు అడుగంటిం�
మేడారం.. మేడిగడ్డ.. ఒకే సానువు మీది రెండు వేర్వేరు సదృశ్యాలు. ఒకటి 700 ఏండ్ల కిందటి రక్త చరిత్ర అయితే.. మరొకటి ఇంకా తడి ఆరని జలధాత్ర. మేడారం కోటి జనాల జాతరైతే.. మేడిగడ్డ శత కోటి ఘనపుటడుగుల జల పాతర.
బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో ‘ఖర్చు బారెడు ఫలితం జానెడు’ అన్నట్టుగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిందని, రూ.వేల కోట్లు ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టుల్లో అసలు ఆయకట్టే లేదని, కే
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి నేతృత్వంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమాన్ని కాగ్ అనాడు తూర్పరబట్టింది. అది పూర్తిగా ధనయజ్ఞనమేనని తేల్చిపారేసింది.
‘ఇది పూర్తిగా అవాస్తవం. నేను ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. 2014 వరకు అయిన పనుల విలువ కేవలం రూ. 106 కోట్లు మాత్రమే. మేం వచ్చాక ఈ ప్రాజెక్ట్ కోసం రూ.775 కోట్లు ఖర్చు చేశాం. మ�
కాళేశ్వరం ప్రాజక్టు కోసం ఖర్చుపెట్టిన నిధులకు సంబంధించి శ్వేతపత్రంలో పేర్కొన్న అంకెలకు, బడ్జెట్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన అంకెలకు పొంతనలేదని మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును బాగు చేయడంపై తమ ప్రభుత్వం తొందరపడదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం ఆయన శాసనసభలో మాట్లాడు తూ రీడిజైన్ల కారణంగానే ఈ పరిస్థితి ఏ ర్పడిందని చెప్పారు.
Harish Rao | అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ అవాస్తవాలని ఆధారాలతో సహా తిప్పి కొట్టారు మాజీ మంత్రి హరీశ్ రావు. నల్లగొండ సభకు స్పందనగా మీరు ప్రాజెక్టులు అప్పజెప్పబోమని తీర్మానం చేయడం సంతోషమని.. తాము స్వాగతిస్తున్న�
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు ఆదివారం ఓ ప్ర