KTR | ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వెనుకాల గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఎంతో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయి. మొత్తానికి ఆ ప్ర�
KTR | సాగునీటి రంగంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషికి సీతారామ ప్రాజెక్టు మరో నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగంలో ఎన్నో సవాళ్లను అధిగమించి, చివరి ఎకరా వరకు నీళ్లందించేందుకు కృషి చేశారు. ఆ ఫలితాలను తెలంగాణ ప్రజలందరూ కళ్లారా చూశారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిధులను వృథా చేయబోము అంటూ ఒకవైపు ప్రకటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్నది. అందుకు తాజాగా ప్రతిపాదించిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్�
రాష్ట్రంలో సాగునీటి పారుదలశాఖకు సంబంధించి ఎత్తిపోత పథకాలకు ఈ ఏడాది ఏ మేరకు విద్యుత్తు అవసరం ఉంటుంది? ఏ సమయాల్లో అవసరం ఉంటుంది? తదితర అంశాల్లో ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి సారించలేదు. రాష్ట్రంలో దాదాపు చాలా
మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాక్లోని 20వ పిల్లర్ వద్ద సీకెంట్ పైల్స్లో వాటిల్లిన లోపం కారణంగా పునాది కింది నుంచి నీరు ప్రవహించి ఇసుక, మట్టి కోతకు గురైంది. దీనివల్ల ఖాళీ (బొయ్యారం) ఏర్పడి పిల్లర్ కుంగింది. మొ
సివిల్ సప్లయీస్ శాఖలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని, ఇందులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పాత్ర ఉన్నదని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రం ఏడుస్తున్నది. ఐదే ఐదు నెలల్లో ఎంత గోస వచ్చిందని రోదిస్తున్నది. నాడు కడుపు నిండిన నీటివనరులు.. నేడు నీళ్లేవని నిట్టూరుస్తున్నయ్. మిషన్ కాకతీయ పుణ్యాన మత్తళ్లు దుంకిన చెరువుల్లో నేడు నీటి జాడలే�
నాలుగు నెలల కిందట కాళేశ్వర జలాలతో కళకళలాడిన ప్రాజెక్టులు.. ప్రస్తుతం వెలవెల బోతున్నాయి. నిరుటి వరకు మండుటెండల్లో మత్తడి దూకిన చెరువులు ఇప్పుడు నెర్రెలుబారి దర్శనమిస్తున్నాయి. మేడిగడ్డ బరాజ్ విషయంలో క�
ఇంటిమీద పెంకులనే ఏడాదికోసారి సర్దుతాం. వ్యవసాయ బావి కూరుకుపోతున్నకొద్దీ పూడిక తీస్తూనే ఉంటాం. ఇంట్లో ఉన్న బోరు మోటరు పాడైతే మరమ్మతులు చేస్తూనే ఉంటాం. అంతెందుకు మనిషి కూడా రోగాల బారిన పడితే ఆ రోగం నయమయ్య�
గత రెండు వ్యాసాల్లో ప్రస్తావించిన అంశాలనే మే 1న ఆంధ్రజ్యోతిలో అచ్చయిన మూడో వ్యాసంలోనూ వెదిరె శ్రీరాం ప్రస్తావించారు. ఆ వ్యాసం చదివిన తర్వాత ఎన్డీఎస్ఏ నివేదికను కూడా తెలుగులో మకీకిమకీ అనువాదం చేయడంలో శ�
ఒక ప్రాజెక్టు డిమాండ్గా మొదలై కార్యరూపం దాల్చేందుకు దశాబ్దాలు. దానికి ప్రభుత్వామోదం తెలిపేందుకు మరో దశాబ్దం. సర్వేలు, డీపీఆర్ తయారీ, పనులు మొదలుపెట్టేందుకు ఇంకొన్నేండ్లు. అవీ పూర్తిగా సాగుతాయా అంటే అ�
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రగతి నిరోధకులుగా మీ ముందుకు వచ్చేవాళ్లు తెలంగాణ నాయకులే. భవిష్యత్తులో మీరు పోరాడాల్సింది తెలంగాణ నేతలతోనే?’ అని ప్రొఫెసర్ జయశంకర్ అంటుండేవారు. ఇప్పుడు ఆ మాటలను నిజ�
కేసీఆర్ సర్కారు హయాంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేవరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.