KTR | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 95 శాతం పూర్తి చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మిగిలిన 5 శాతం పనులు పూర్తి చేస్తే కేసీఆర్కు పేర�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి సస్యశ్యామలం చేస్తానని, అది తన ధర్మమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు అనగానే కేసీఆర్ గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఏండ్ల తరబడి సాగిన వీటి నిర్మాణంపై దృష్టి సారించిన ఆయన 10 ఏండ్లలో ఎన్నో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరందించార�
నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం.. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం ప్రజల కల సాకారం
8 ఏండ్లుగా 7,400 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. 8 నెలల్లో 75 కోట్లు వెచ్చించిన కాంగ్రెస్ సర్కార్
అయినా అంతా తామే కట్�
Harish Rao | సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ క్రెడిట్ కాదని గుండెల మీద చేయి వేసుకోని చెప్పమనండి అని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. సీతారామ ప్రాజెక్టు న
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 30 వేల ఉద్యోగాల కథ ఎట్ట ఉన్నదో.. సీతారామ ప్రాజెక్టు కథ కూడా అట్లనే ఉందని హ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో సాగిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం పర్యటన శుక్రవారం విజయవంతంగా సాగి
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారుల
Kaleshwaram | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం సోమవారం
రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని, కాజీపేటలో రైల్వే కోచ్ ప్యాక్టరీ, బయ్యారంలో ఉకు కార్మాగారం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చే�
తెలంగాణతోపాటు (Telangana) ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తడంతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట�
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సోమవారం పలువురు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లను విచారించింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏమిటి?, అనుమతు లు, ఆర్థిక అంశాల్లో మీరు ఎలాంటి పాత్ర పోషించారు?’
వానకాలం ప్రారంభమై వరద ప్రవాహాలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో నీటిని ఒడిసిపట్టి సాగు, తాగునీటి అవసరాలకు మళ్లించాల్సిన పంపింగ్ స్టేషన్లు నడిచే పరిస్థితి లేకుండా పోయింది.