Ministers Projects Visit | ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ వేగవంతంగా చేయడానికి, సమస్యల పరిష్కారం, అవాంతరాలను తొలగించడానికి ప్రాజెక్ట్ లను సందర్శించినట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ది సాగుభాష అయితే, సీఎం రేవంత్రెడ్డిది సావు భాష అని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. సీఎం హోదాలో కేసీఆర్ పదేండ్లలో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, చెక్డ్యామ్లు, నీ
కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి వనరుల ప్రాజెక్టులపై నిలువెత్తు నిర్లక్ష్యాన్ని చూపుతున్నది. ఎలాంటి నిధులు కేటాయించకుండా అన్నదాతలను అరిగోస పెడుతున్నది. జిల్లాలోని గ్రామీణ ప్రాం తాలకు చెందిన రైతులు పంటల
సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై క్యాబినెట్ సమావేశంలో తీవ్ర వాగ్వాదం జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం సచివాలయంలో ఆరు గంటలపాటు సాగిన క్యాబినెట్ భేటీలో సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం
BRS Party Farmers wing | ఇవాళ మధిర మండలంలోని జాలిముడి గ్రామంలో గల జాలిముడి ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా కూలిపోయిన లెఫ్ట్ కెనాల్, తూము షట్టర్ ను , వరద కాలువ వలన రైతులు నష్టప
SLBC | నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా తెలంగాణ ప్రాంతంతో పాటు ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు తగినంత నీటి వనరులు రావడం లేదని విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీనిపై అప్పటి ప్రభుత్వాల్లో ప్రతిసారి ప్రతిపక్షం నుంచి
దగాపడ్డ తెలంగాణపై కాంగ్రెస్ పిడుగు. కుప్పకూలిన ఎస్ఎల్బీసీ సొరంగం. మట్టిపొరల కింద నాలుగు రాష్ర్టాలకు చెందిన 8 మంది కూలీలు.. నీటిజలమాటున వారి యోగక్షేమాలు ఎలా ఉన్నాయో? యావత్దేశం ఉలిక్కిపడ్డది.
Harish Rao | ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
Harish Rao | నీళ్ల కోసం మరో పోరాటానికి సిద్ధమవుదాం.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆరాటపడిన కేసీఆర్ ఆకాంక్షను నెరవేర్చుదామని సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులకు, ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిప�
బడ్జెట్లో తెలంగాణ కు నిధుల కేటాయింపుపై కేంద్రం నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆక్షేపించారు. కొన్ని వస్తువుల కస్టమ్స్ సుంకాలను తగ్గించినప్పటికీ, సెస్న
Harish Rao | తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు 75 శాతం పనులు పూర్తి అయిన ప్రాజెక్టులకు కూడా దిక్కు లేకుండా పోయింది. సంబంధిత శాఖ మంత్రి మాత్రం సమీక్షల మీద సమీక్షలు పెడుతూ, జిల్లాల పర్యట
సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ విషయంలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఉన్నా యి. ఉమ్మడి జిల్లాలో ఏ సాగునీటి కాలువ చూసినా సిల్టు, పిచ్చిమొక్కలు, మట్టి, ఇసుకతో నిండిపోయి నీళ్