హైదరాబాద్, మే 24: నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పురోగతిపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం అరణ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్యాకేజీ 27, 28, సదర్
వరంగల్ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై హన్మకొండ కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష ని�
నల్లగొండ : త్వరలో సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రారంభిస్తామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల �
హైదరాబాద్ : ప్రాజెక్టుల నుంచి చుక్క నీరు కూడా లీక్ కాకుండా చూడాలని, గేట్లు, తూములకు సంబంధించిన మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమా�
వనపర్తి : గణపసముద్రం పునర్నిర్మాణంతో ఘణపురం ఖ్యాతిని పెంచుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 800 ఏండ్లకు పైగా చరిత్రగల గణపసముద్రం పునర్నిర్మాణం చేపడుతామని ప్రక�
కొర్రీలు వేయటమే కేంద్ర ప్రభుత్వ విధానంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా, తమ పార్టీ అధికారంలో లేని రాష్ర్టాల్లో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అడ్డుపుల్లలు వేస్తున్నది.
పూర్తయిన ప్రాజెక్టులు ఆపుతారట..: ఒకవేళ ఏపీ, తెలంగాణ రెండు రాష్ర్టాల్లో ఈ దురాక్రమణ గెజిట్ను అమలుచేయగలిగితే అందువల్ల తీవ్ర జల సంక్షోభం వచ్చే ప్రమాదం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికి 9 ప్రాజెక్టులను చేపట�
Minister Niranjan reddy | వందేళ్లయినా సాగునీటికి ఢోకా లేదు.. చివరి ఎకరా వరకు సరిపడా సాగునీరు అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
TS Cabinet Meeting | రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన గత ఆరు గంటలుగా సమావేశం కొనసాగుతున్నది. ఇరిగేషన్ శాఖపై కేబినేట్ సుదీర్ఘంగా చర్చించిన
Telangana | ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పల్లెలు నేడు సుభిక్షంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. గోపాల్పేట మండలం కేశంపేట, చెన్నారం గ్రామాల పరిధిలో ఎంజే 1 కాలువలను ప�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచారంటూనే ఇతరత్రా ఆరోపణలు కూడా చేశారు. సీఎం కేసీఆర్ మీదా అవాకులు చెవాకులు మాట్లాడి తన అజ్ఞానాన్ని చాటుకొన్నారు. లోక్సభలో కాళేశ�