కుండపోత వర్షాలతో తెలంగాణలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఈ క్రమంలో ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు �
ఏదైనా మాయ జరిగిందా? ఎవరైనా మంత్రం వేసారా? అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏదైనా వెలిగిందా? ఏమార్చే కనికట్టు ఎక్కడైనా కదిలిందా? ఏం జరిగింది? తెలంగాణ రావడానికి ముందు 23 లక్షలే ఎందుకు సాగైంది? ఇప్పుడెలా కోటి ఎకరాల �
ట్రిబ్యునల్ అవార్డు మేరకే రూల్కర్వ్స్ ఉండాలి ఆర్ఎంసీ సమావేశంలో తెలంగాణ స్పష్టీకరణ అభ్యంతరాలుంటే బోర్డులో చర్చించాలని నిర్ణయం హైదరాబాద్, జూలై1 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ ప్రాజెక్టులు నిండిన తర్వా
సంగారెడ్డి : మల్లన్న సాగర్ నుంచి కాలువల ద్వారా సింగూర్కు గోదావరి జలాలను తరలిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. దీంతో ఒక్క అందోల్ నియోజకవర్గంలోనే ఒక లక్షా 80 వేల ఎక�
ఎనిమిదేండ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏం సాధించింది? ఎనిమిదేండ్ల స్వయం పాలన భవిష్యత్ తరాలకు ఏం అభయం ఇస్తున్నది? ఎనిమిదేండ్ల తెలంగాణ మట్టి బిడ్డల వెతలకు, గోసలకు పరిష్కారమేమైనా చూపిందా?… తరచూ విన్పిస్త
హైదరాబాద్, మే 24: నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పురోగతిపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం అరణ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్యాకేజీ 27, 28, సదర్
వరంగల్ : జనగామ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై హన్మకొండ కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష ని�
నల్లగొండ : త్వరలో సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రారంభిస్తామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల �
హైదరాబాద్ : ప్రాజెక్టుల నుంచి చుక్క నీరు కూడా లీక్ కాకుండా చూడాలని, గేట్లు, తూములకు సంబంధించిన మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమా�
వనపర్తి : గణపసముద్రం పునర్నిర్మాణంతో ఘణపురం ఖ్యాతిని పెంచుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 800 ఏండ్లకు పైగా చరిత్రగల గణపసముద్రం పునర్నిర్మాణం చేపడుతామని ప్రక�
కొర్రీలు వేయటమే కేంద్ర ప్రభుత్వ విధానంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా, తమ పార్టీ అధికారంలో లేని రాష్ర్టాల్లో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అడ్డుపుల్లలు వేస్తున్నది.
పూర్తయిన ప్రాజెక్టులు ఆపుతారట..: ఒకవేళ ఏపీ, తెలంగాణ రెండు రాష్ర్టాల్లో ఈ దురాక్రమణ గెజిట్ను అమలుచేయగలిగితే అందువల్ల తీవ్ర జల సంక్షోభం వచ్చే ప్రమాదం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికి 9 ప్రాజెక్టులను చేపట�