Telangana | తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో ఐదు విప్లవాల ముంగిట తెలంగాణ ఉందన్నారు. సస్య విప్లవం,వ్యవసాయ విప్లవం, గులా�
Minister Vemula | జిల్లా కలెక్టరేట్లో నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో ప్యాకేజీ 20,21,21ఏ పనుల పురోగతిపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఇరిగేషన్ డే వేడుకల్లో మంత్రి నిరంజన్రెడ్డి విద్యాసాగర్రావు స్ఫూర్తితో కేంద్రం కుట్రలను భగ్నం చేయండి: ఎమ్మెల్యే కిశోర్కుమార్ వాటర్ వర్సిటీలు ఏర్పాటుచేయాలి: జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప�
ఎలాంటి తెలంగాణ.. ఎలా మారిపోయింది? ఎట్లా నీరసించి పోయిన సమాజం.. ఇంత శక్తిమంతమెట్లా అయింది? మీవన్నీ వైట్ ఎలిఫెంట్ ప్రాజెక్టులు.. ఎప్పటికీ పూర్తికావన్నవన్నీ ఎట్లా పూర్తయ్యాయి? చుక్క నీరు రాదన్న నేలలో.. చెయ్య
TS Council | ప్రతి నది, వాగుల మీద చెక్డ్యాంలు కట్టి ఎక్కడికక్కడ వరద నీరు ఒడిసిపట్టాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో చెక�
Irrigation Projects | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కుట్ర పూరిత వ్యవహార శైలికి ఈ లేఖ ఒక నిదర్శనం. సీడబ్ల్యూసీకి సమర్పించిన తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్లను ఆమోదించొద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆంధ్రప్రదేశ్ ప�
కాళేశ్వరం సహా అన్నీ పాతవే.. మళ్లీ అనుమతులెందుకు? ఆ పదకొండూ సీడబ్ల్యూసీ ఆమోదించినవే అయినా అనుమతుల్లేని జాబితాలో చేర్చారు వెంటనే తొలగించి గెజిట్ జారీచేయండి కేంద్ర జల్శక్తి మంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞ�
మెండోరా, ఆగస్టు 20 : ఎగువ నుంచి వరద ఉద్ధృతి ఉండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. గురువారం అర్ధరాత్రి నుంచి 61,650 క్యూసెక్కుల వరద వస్తుండటంతో ఏడు గేట్లు ఎత్తి 21,840 క్యూస�
ప్రతి గుంటకూ సాగునీరందించేలా చర్యలు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై సమీక్ష హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయయోగ్యమైన ప్రతిగుం�
నాగార్జునసాగర్లో ఆరు గేట్లు ఎత్తివేతనమస్తే తెలంగాణ నెట్వర్క్ : కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద స్వల్పంగా పెరిగింది. అల్మట్టి, నారాయణపుర, జూరాల, తుంగభద్ర, పులిచింతల ప్రాజెక్టులకు సగటున 60 నుంచి 70 వ�
రంగారెడ్డి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కాలువల నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులపై మంగళవారం ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. రంగారెడ్డి, వికారాబాద్,