దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిసారంగాపూర్, జూన్ 7: సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండ
కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పదమూడేండ్ల పోరాటంతో ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది. ప్రజలు తమకు రాష్ట్రం సాధించిపెట్టిన కేసీఆర్కు పాలనా బాధ్యతలు అప్పజెప్పి ఏడేండ్లయ్యింది. 67 ఏండ్ల స్�
కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. ఏడో రోజైన సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ వద్ద హల్దీవాగులో గోదావరి జలాలు మత్తడి దుంకాయి. యావాపూర�
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి | ప్యాకేజీ 20 - 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నార�
50 టీఎంసీల సామర్థ్యంతో భారీ జలాశయం వడివడిగా సిద్ధమవుతున్న వరప్రదాయిని 75 శాతం పూర్తయిన మల్లన్నసాగర్ రాత్రీపగలు తేడా లేకుండా పనులు జూన్లో మూడో వంతు నీటి భర్తీ మెదక్, నల్లగొండ, ఇందూరుకు వరం గజ్వేల్లో ఆధ�
వరంగల్ రూరల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం, సుసంపన్నంగా ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. వరంగల్ నగర పాలక సంస్థ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావ�
హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశ�
హైదరాబాద్ : ఉమ్మడి ఏపీలో సాగునీటి రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. కానీ స్వరాష్ర్టంలో సాగునీటి రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు అని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్