నీళ్లు-నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్రం ఏర్పడగానే ఏపీ-తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న నీటి సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఒత్తిడిమేరకే అప�
తుది దశకు చేరిన నిర్మాణ పనులు కాళేశ్వరం, జూన్ 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి పంప్హౌస్ వద్ద ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేక డిజైన�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తెలంగాణకు అన్యాయం చేసినా వైఎస్సార్ను దొంగ అనకపోతే దొర అనాలా? అని ప్రశ్నించారు. తెలంగాణకు వైఎస్సార్ నరరూప రాక్షసుడు అని
నిండు వేసవిలో నిండుగా చెరువులు సాగునీటి ప్రాజెక్టులతోనే సాధ్యం సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టుమీద కొన్ని కుక్కలు మొరిగినప్పటికీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా తెల�
ఏపీ జల చౌర్యంకేంద్రం చోద్యం తెలంగాణ సమరం అలంపూర్ వద్ద నిర్మాణం జోగులాంబ బరాజ్ సుంకేశుల పరీవాహంలో మరో లిఫ్ట్ భీమా ప్రవేశ ప్రాంతంలో వరదకాల్వ పులిచింతలకు ఎడమ కాల్వ నిర్మాణం సాగర్ టెయిల్ పాండ్ వద్ద ఇ�
మంత్రి హరీశ్ రావు | సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు నీరందించే సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులను ఈ నెల 12వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిసారంగాపూర్, జూన్ 7: సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండ
కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పదమూడేండ్ల పోరాటంతో ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది. ప్రజలు తమకు రాష్ట్రం సాధించిపెట్టిన కేసీఆర్కు పాలనా బాధ్యతలు అప్పజెప్పి ఏడేండ్లయ్యింది. 67 ఏండ్ల స్�
కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. ఏడో రోజైన సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ వద్ద హల్దీవాగులో గోదావరి జలాలు మత్తడి దుంకాయి. యావాపూర�
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి | ప్యాకేజీ 20 - 21 ద్వారా నాలుగు నియోజకవర్గాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి పనులు వేగంగా కొనసాగుతున్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నార�