Irrigation Projects | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కుట్ర పూరిత వ్యవహార శైలికి ఈ లేఖ ఒక నిదర్శనం. సీడబ్ల్యూసీకి సమర్పించిన తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్లను ఆమోదించొద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆంధ్రప్రదేశ్ ప�
కాళేశ్వరం సహా అన్నీ పాతవే.. మళ్లీ అనుమతులెందుకు? ఆ పదకొండూ సీడబ్ల్యూసీ ఆమోదించినవే అయినా అనుమతుల్లేని జాబితాలో చేర్చారు వెంటనే తొలగించి గెజిట్ జారీచేయండి కేంద్ర జల్శక్తి మంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞ�
మెండోరా, ఆగస్టు 20 : ఎగువ నుంచి వరద ఉద్ధృతి ఉండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. గురువారం అర్ధరాత్రి నుంచి 61,650 క్యూసెక్కుల వరద వస్తుండటంతో ఏడు గేట్లు ఎత్తి 21,840 క్యూస�
ప్రతి గుంటకూ సాగునీరందించేలా చర్యలు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై సమీక్ష హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయయోగ్యమైన ప్రతిగుం�
నాగార్జునసాగర్లో ఆరు గేట్లు ఎత్తివేతనమస్తే తెలంగాణ నెట్వర్క్ : కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద స్వల్పంగా పెరిగింది. అల్మట్టి, నారాయణపుర, జూరాల, తుంగభద్ర, పులిచింతల ప్రాజెక్టులకు సగటున 60 నుంచి 70 వ�
రంగారెడ్డి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కాలువల నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులపై మంగళవారం ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. రంగారెడ్డి, వికారాబాద్,
ప్రాజెక్టులవారీగా యాక్షన్ ప్లాన్ ఎస్సారెస్పీ కింద మొత్తం ఆయకట్టుకు నీరు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలం సాగుకు భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మొత్తం 39.35 లక్షల ఎకరాల�
పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టిన మంత్రి సురక్షిత ప్రాంతాలకు 300 మంది.. జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆదిలాబాద్, జూల
నీళ్లు-నిధులు, ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్రం ఏర్పడగానే ఏపీ-తెలంగాణ రాష్ర్టాల మధ్య ఉన్న నీటి సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ పలుమార్లు కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఒత్తిడిమేరకే అప�
తుది దశకు చేరిన నిర్మాణ పనులు కాళేశ్వరం, జూన్ 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి పంప్హౌస్ వద్ద ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేక డిజైన�