నిర్మాణ రంగంలో ఎంతో ప్రాధాన్యమున్న ఇసుక.. ఆన్లైన్లో బుకింగ్ ప్రక్రియ రెండు నెలలుగా నిలిచిపోయింది. నెన్నెల మండలం ఖర్జి వద్ద చెక్డ్యాం నిర్మాణంతో ఈ సమస్య మొదలైంది. ఇసుక కొరత ఏర్పడడంతో భవన నిర్మాణ కార్�
నీటిపారుదల శాఖలో ఖాళీగా ఈఎన్సీ, సీఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నారు. వారంలోగా ఖాళీపోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేయాలని ఇటీవలే రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఉన్నతాధికారు
అదో రిసార్ట్.. క్లబ్హౌజ్లు.. స్విమ్మింగ్ ఫూల్.. ఖరీదైన విల్లాలు.. ఈ నిర్మాణాలన్నీ ఉన్నవి ఒక చెరువులో. ఆ దృశ్యాలను చూడాలంటే హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని కాగజ్ఘట్కు
ప్రాజెక్టుల్లో జరిగే తప్పులకు సంబంధిత చీఫ్ ఇంజినీర్లదే పూర్తి బాధ్యతని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో వరద నష్టంపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి క్షే�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. అప్రమత్తమైన నీటిపారుదలశాఖ అధికారులు ప్రాజెక్టు వద్ద ఉంటూ ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని పరిశీలిస్తున్నారు.
Heavy Rains | రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అతిభారీ వర్షాపాతం నమోదైంది. రాగలరెండురోజులు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో నీటిపారుదలశా
నత్తనడకన కొనసాగుతున్న ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) పనులు రద్దు చేయాలని సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా కొత్తూరు-బిలోని నారింజ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద వస్తుండడంతో గేట్లపై నుంచి దిగువకు జలాలు వెళ్తున్నాయి.
ఇరిగేషన్ ఏఈ గోపాల్ ఏసీబీకి చిక్కాడు. సర్పంచ్ భర్త నుంచి లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాల్సిన ప్రత్యేకాధికారి కాసుల కోసం కక్కుర్తి పడి అడ్డంగా దొరి�
నీటిపారుదల శాఖ అధికారులు సాగర్ ఆయకట్టు పరిధిలోని అన్ని మేజర్లు, మైనర్లకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. వానకాలం సాగుకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం పాలేరు జలాశయం నుంచి నీటిని వ
Telangana | నీటి పారుదల శాఖలో విశ్రాంత ఉద్యోగుల కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 72 మందిలో 38 మందిని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి ఈ
సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల జిల్లాల సరిహద్దులోని అన్నపూర్ణ రిజర్వాయర్లోకి శ్రీ రాజరాజేశ్వర(మిడ్మానేరు) రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను సోమవారం నుంచి ఎత్తిపోస్తున్నారు. రెండు పంపు ల ద్వారా జలాలను ఎత�