ఇరిగేషన్ శాఖపై ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఎవరికి వారుగా సమీక్షలు నిర్వహిస్తూ పరస్పర విరుద్ధమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.
హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల హద్దుల నిర్ధారణ గందరగోళంగా సాగుతున్నది. నవంబర్ మొదటి వారంలోనే చెరువులన్నింటికీ బఫర్, ఎఫ్టీఎల్ హద్దుల నిర్ధారణ పూర్తిచేయాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ 50 కూడా పూర్తిచేయలేకపోయా�
తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ)ను ఇరిగేషన్ శాఖ నుంచి వేరు చేసి, స్వతంత్ర శాఖగా తిరిగి పునరుద్ధరిస్తామని ఐడీసీ చైర్మన్ మువ్వ విజయ్బాబు వెల్లడించారు. ఈ మేరకు గురువారం జరిగిన బోర్డ�
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు లు, మిత్తీల భారాన్ని తగ్గించుకొని, భవిష్యత్తులో ఏర్పడే ప్రభుత్వాలపై రుణభారాన్ని మోపేందుకు సిద్ధమైంది. ఈ మేర కు నీటిపారుదల రంగంలో ప్రస్తుత అప్పులను దీర్ఘకాలిక రుణాలుగా మ�
దుబ్బాక నియోజకవర్గంలో రైతులకు సాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో బుధవారం నీటి పారుదలశాఖ, పీఆర్(పంచాయతీ రాజ్) శాఖల అధికారులతో వేర్వే
నిర్మాణ రంగంలో ఎంతో ప్రాధాన్యమున్న ఇసుక.. ఆన్లైన్లో బుకింగ్ ప్రక్రియ రెండు నెలలుగా నిలిచిపోయింది. నెన్నెల మండలం ఖర్జి వద్ద చెక్డ్యాం నిర్మాణంతో ఈ సమస్య మొదలైంది. ఇసుక కొరత ఏర్పడడంతో భవన నిర్మాణ కార్�
నీటిపారుదల శాఖలో ఖాళీగా ఈఎన్సీ, సీఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నారు. వారంలోగా ఖాళీపోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేయాలని ఇటీవలే రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఉన్నతాధికారు
అదో రిసార్ట్.. క్లబ్హౌజ్లు.. స్విమ్మింగ్ ఫూల్.. ఖరీదైన విల్లాలు.. ఈ నిర్మాణాలన్నీ ఉన్నవి ఒక చెరువులో. ఆ దృశ్యాలను చూడాలంటే హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని కాగజ్ఘట్కు
ప్రాజెక్టుల్లో జరిగే తప్పులకు సంబంధిత చీఫ్ ఇంజినీర్లదే పూర్తి బాధ్యతని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో వరద నష్టంపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి క్షే�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. అప్రమత్తమైన నీటిపారుదలశాఖ అధికారులు ప్రాజెక్టు వద్ద ఉంటూ ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని పరిశీలిస్తున్నారు.
Heavy Rains | రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అతిభారీ వర్షాపాతం నమోదైంది. రాగలరెండురోజులు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో నీటిపారుదలశా
నత్తనడకన కొనసాగుతున్న ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) పనులు రద్దు చేయాలని సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా కొత్తూరు-బిలోని నారింజ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద వస్తుండడంతో గేట్లపై నుంచి దిగువకు జలాలు వెళ్తున్నాయి.