ఉద్యోగంలో చేరి నాలుగు నెలలైనా ఇంకా తొలి జీతం అందని దాక్ష మాదిరిగానే వెక్కిరిస్తున్నది. ఇదీ ఇరిగేషన్శాఖలో నూతనంగా నియమితులైన ఏఈఈల ఆవేదన. అధికారుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా, స్వయంగా మంత్రి కలుగజేసుక�
ముఖ్యంగా వ్యవసాయ రంగానికి గుండెకాయ లాంటి నీటిపారుదల శాఖ, కాంగ్రెస్ సర్కార్ పట్టింపులేని తనంతో నిర్వీర్యమవుతున్నది. నీటి వనరుల గుర్తింపు, ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు వాటిని సంరక్షిస్తూ ఒడిసిపట్టిన న�
పుట్టంగండి పైప్లైన్ ప్రతిపాదన సుంకిశాలకు ప్రత్యామ్నాయమా? రూ.2200 కోట్లకు పైగా ఖర్చు చేసిన సుంకిశాల అందుబాటులోకి వస్తే ఈ కొత్త పైప్లైన్ వ్యవస్థ అవసరమేముంటుంది? పైప్లైన్ వ్యవస్థతోనే కృష్ణాజలాలను సేక
యాసంగి రైతులకు తీపికబురు అందింది. సాగయ్యే పంటలకు నీటి ఢోకా లే కుండా సరిపడా సాగునీరు అందించాలని రాష్ట్ర స్థా యి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల శాఖ ఈఎన్సీ అనిల్కుమార్
ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్ల సమస్య పరిష్కారానికి ఐదుగురితో కూడిన ఫైవ్మెన్ కమిటీని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గురువ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై నీటిపారుదలశాఖలోనూ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం పదోన్నతుల విషయంలో తీవ్రమైన వివక్ష చూపుతున్నదని సీనియర్ ఇంజినీర్లు మండిపడుతున్నారు.
SE Vijay Bhasker Reddy | ఇరిగేషన్శాఖలో ముఖ్యమంత్రి ఆప్తమిత్రుడికి ఏకంగా ఐదు బాధ్యతలు అప్పగించినట్టు చర్చ జరుగుతున్నది. నిబంధనలను తుంగలో తొక్కి నచ్చినవాళ్లకు, నచ్చినచోట రేవంత్ సర్కార్ పోస్టింగ్లు ఇస్తున్నట్టు వ�
నిర్దేశించిన పరీక్షల నివేదికలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తేనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లకు తదుపరి చేపట్టాల్సిన చర్యలు, సిఫారసులకు సంబంధించి తుది నివేదికను ఇస్తామని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథా�
రాష్ర్టానికి సంబంధించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తిరస్కరించింది. ఈ మేరకు రాష్ట్ర సాగు నీటిపారుదలశాఖ ఈఎన్సీకి తాజాగా లేఖ రాసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో చాలాశాఖల్లో పనులు పడకేశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రణాళికలు, కార్యాచరణ, పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడిక్కడ నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నదని అధికారులే వాపోతున�
యాసంగిలో పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం తీపి క బురు అందించింది. సాగయ్యే పంటలకు సాగునీరు అందించాలని రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల శాఖ ఈఎన్సీ అనిల్