కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటాపై ట్రిబ్యునల్లో బలమైన వాదనలను వినిపించాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి రాష్ట్ర న్యాయవాద బృందానికి సూచించారు.
అనుకున్నట్లే జరుగుతుంది... సర్కారు అనాలోచిత నిర్ణయం సామాన్యుడికి కష్టాలు తెచ్చి పెడుతున్నది... జీవోల రూపంలో ఉన్న నిబంధనలను తోసిరాజని ఓ అనధికారిక కొత్త నిబంధనను జనం మీద రుద్దుతుండటం కొందరు అధికారులకు వరం�
హైడ్రా బూచి పేరుతో కొందరు ఇరిగేషన్ అధికారులు ఎన్వోసీ జారీకి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. హైడ్రా పేరు చెబితే అక్రమార్కుల సంగతేమో కాని చెరువులు, కుంటలు, నాలాలకు సమీపంలో ఇ�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని అడ్డంకులను అధిగమించి దేవాదుల ఫేజ్-3 పనులు పూర్తి చేసేందుకు రూ.1,450కోట్ల నిధులు కేటాయించి పనులు చేశారని జనగామ ఎమ్మెల్యే పల్లా
నల్లవాగు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ-3 కింద ఉన్న పోచాపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి కోరారు. గురువారం మాజీ ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. మొత�
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది వారి పరిస్థితి. హైకోర్టు ఆదేశించినా, ఉద్యోగావకాశాలు రాలేదు. లక్షలాది కుటుంబాలకు తాగు, సాగు నీరందించేందుకు తమ విలువైన భూములను త్యాగం చేసినా, వారి జీవన నా�
ఉద్యోగ రీత్యా బదిలీలు సహజమని, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ప్రాంతంలో చేసిన సేవలే చిరస్మరనీయంగా నిలిచి పోతాయని ఇరిగేషన్ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ విజయకుమార్ (Vijaykumar) అన్నారు.
దేవాదుల ఉత్తర కాల్వ పరిధిలోని పిల్ల కాల్వల ఆక్రమణను సహించేది లేదని నీటిపారుదల (దేవాదుల) శాఖ ఏఈ అరవింద్ తెలిపారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘దేవా.. దిక్కెవరు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందిం�
వేసవికి ముందే ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గ్రామాల్లో రోజరోజుకూ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో పంట పొలాలకు సాగునీరందక ఎండుముఖం పడుతుండడం తో రైతన్నలు ఆందోళన వ్యక్త
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ముఖేశ్కుమార్ సిన్హాను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ఇంజినీర్లు, సాగునీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఘనంగా సన్మానించారు.
శ్రీశైలం రిజర్వాయర్ ప్రమాదపుటంచున ఉన్నదని, సత్వరమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్కుమార్ కోరారు.
నంగునూర్ మం డలం ఘణపూర్లో నిర్మిస్తున్న పంప్హౌస్ నిర్మాణ పనుల జాప్యంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీట
ల్యాండ్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్ఆర్ఎస్)లో చెరువు శిఖం, ప్రభుత్వ, సీలింగ్ భూములకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలు శిఖం భూములను చాలా మంది రెగ్యులరైజ్ చేసుకోగా ప్రస్తుతం మళ్లీ అదే క్రమంలో అర్జ