రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ తీరుపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికారులు రగిలిపోతున్నారు. 38 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇలా వేధింపులకు దిగితే భవిష్య�
పాలకుల నిర్లక్ష్యం, నీటిపారుదల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో అన్నదాతల ఆశలు ఆవిరి అవుతున్నాయి. రిజర్వాయర్ల గేట్లకు వేసవిలో మరమ్మతులు చేయకుండా వానకాలంలో పనులు ప్రారంభించడంతో నీటి పంపింగ్కు బ్రేక్ పడ�
సంగారెడ్డి జిల్లాలోని నీటిపారుదల శాఖలో కీలకమైన చీఫ్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పోస్టుల్లో ఖాళీలు ఏర్పడి పక్షం రోజులు అయ్యాయి. కీలకమైన రెండు పోస్టుల్లో చేరేం�
తెలంగాణ సాగు నీటిపారుదల శాఖలో పైరవీల జోరు కొనసాగుతున్నది. చేయి తడిపి న వారికి, చేయి పార్టీ పెద్దలకు నచ్చినోళ్లకే బా ధ్యతలు దక్కుతున్నాయని జలసౌధలో జోరు గా చర్చ కొనసాగుతున్నది.
ఇరిగేషన్ శాఖ సంగారెడ్డి, హైదరాబాద్ చీఫ్ ఇంజినీర్గా, ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కే ధర్మాను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఆయనను ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ జనరల్కు అటాచ్ చేశారు.
రాష్ట్రంలో ఈ సీజన్ నుంచి సమీకృత వరద నిర్వహణ వ్యవస్థ (ఐఎఫ్ఎంఎస్)ను అమల్లోకి తెచ్చేందుకు నీటిపారుదల శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్కుమార్ సోమవారం జలసౌధ నుంచి వర్చువల్గా స్టేట్ డ�
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరిగేషన్శాఖ అత్యంత ప్రాధాన్యత కలిగినదని ఇటీవల జలసౌధ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నమైన విధానాలను అమలు చేస్తున్నారని విమర్శలు వి�
ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఎంతో ఉత్సాహం ఉన్నా నిధుల కొరత ఉన్నదని, అయినప్పటికీ సర్దుబాటు చేస్తూ నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఇంజినీర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం పతనమైందని, అప్పు పుట్టడంలేదని, ఎవరూ నమ్మడంలేదనీ వేదిక ఏదైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇదే ప్రసంగం చేస్తున్నారు. ఆ మధ్య సచివాలయ ఉన్నతాధికారులు కూడా పొదుపు సూత్రాలు, వాటి ప్ర
Revanth Reddy | ఆయన ఓ బీజేపీ నేత. కేంద్ర జల్శక్తి శాఖ మాజీ సలహాదారు. ఎన్డబ్ల్యూడీఏ నదుల అనుసంధానం ప్రాజెక్టుల టాస్ఫోర్స్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. కేంద్రంలోని ఎన్డీయే సరారులో నిన్నమొన్నటి వరకు కీలకంగా పనిచ