నిర్దేశించిన పరీక్షల నివేదికలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తేనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లకు తదుపరి చేపట్టాల్సిన చర్యలు, సిఫారసులకు సంబంధించి తుది నివేదికను ఇస్తామని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథా�
రాష్ర్టానికి సంబంధించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తిరస్కరించింది. ఈ మేరకు రాష్ట్ర సాగు నీటిపారుదలశాఖ ఈఎన్సీకి తాజాగా లేఖ రాసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో చాలాశాఖల్లో పనులు పడకేశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రణాళికలు, కార్యాచరణ, పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడిక్కడ నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నదని అధికారులే వాపోతున�
యాసంగిలో పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం తీపి క బురు అందించింది. సాగయ్యే పంటలకు సాగునీరు అందించాలని రాష్ట్ర స్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. నీటి పారుదల శాఖ ఈఎన్సీ అనిల్
నీటిపారుదలశాఖలో ఏఈఈగా పనిచేస్తూ వందల కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హేరూర్ నికేశ్కుమార్ కేసులో నిజాలు నిగ్గుతేల్చాల్సి ఉందని ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టుకు �
Telangana | రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడంలో అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తకు ఎర్ర తివాచీ పరుస్తూ, చిన్నతరహా పారిశ్రామికవేత్తలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్�
అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు లోతట్టు భూములు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వేలేరుపాడు - అశ్వారావుపేట ప్రధాన రహదారిపై ఆదివారం బై
90 వేల విలువ గల పనికి 45 వేల లంచం డిమాండ్ చేసిన పెద్దపల్లి జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ ఏఈ సోమవారం ఏసీబీకి చిక్కాడు. వానకాలంలో వచ్చిన వరదలతో జూలపల్లి మండల కాచాపూర్ సమీపంలోని డీ-83 ప్రధాన కాలువపై రైట్ సైడ�
చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదు. రివైజ్డ్ ఎస్టిమేషన్లను ఆమోదించడం లేదు. ఇలాగయితే ప్రాజెక్టు పనులను ఇక చేయలేం అంటూ ఇరిగేషన్శాఖలోని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారు.
గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు పరిధిలో గల లోతట్టు భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కొందరు రైతులు యథేచ్ఛగా ఆక్రమించి సాగు చేసుకుంటున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున�