అశ్వారావుపేట పెదవాగు ప్రాజెక్టుకు గండి పడిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాలతో చర్చించేందుకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)సోమవారం సమావేశం నిర్వహించనున్నది.
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెదవాగు ప్రాజెక్టు గండిపడి, కట్టకొట్టుకుపోయిన ఘటనపై మాజీమంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల�
సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 80 నుంచి ఇరిగేషన్శాఖకు మినహాయిస్తూ సాగునీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పునరుద్ఘాటించారు. మేడిగడ్డ మినహా ఎల్లంపల్లి నుంచి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాంపోనెంట్లు అన్నింటినీ ఈ సీజన
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్కు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై తుది నివేదిక ఇవ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకు సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర సాగునీటిపారుదల శాఖలో జనరల్ బదిలీలను చేపట్టాలని జలసౌధకు వచ్చిన మంత్రి ఉత్తమ్ను ఏఈఈ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉక్కు సంకల్పం, అవిరళ కృషితోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల జల సంకల్పం నెరవేరిందని, సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైందని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు శుక్రవార�
హుస్నాబాద్ పట్టణ ప్రజలకు తాగునీరందించడంతో పాటు ఆయకట్టు రైతులకు చెందిన వ్యవసాయ బావులు, పశుపక్షాదులకు ఆదరువు అయిన హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు నీళ్లజోలికొస్తే ఖబడ్ద్దార్ అని రైతులు, అఖ�
వానకాలం ప్రారంభమవుతున్నా సాక్షాత్తు సీఎం సొంత జిల్లాలోనే ప్రాజెక్టుల మెయింటెనెన్స్ను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతు న్నా..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులోని ఎల్లమ్మ చెరువులో గండికొట్టి నీటిని వృథా గా బయటకు విడుదల చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోకపోవడంతోపాటు కాంట్రాక్టర్ తవ్విన గండిని పూడ్చడంలో నిర్లక్ష్యం చేస�
నీటిపారుదల శాఖలో భారీగా బదిలీలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ఇటీవల సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసిన పనులను సత్వరమే పూర్తి చేయాలని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులకు సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్�