హుస్నాబాద్ పట్టణ ప్రజలకు తాగునీరందించడంతో పాటు ఆయకట్టు రైతులకు చెందిన వ్యవసాయ బావులు, పశుపక్షాదులకు ఆదరువు అయిన హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు నీళ్లజోలికొస్తే ఖబడ్ద్దార్ అని రైతులు, అఖ�
వానకాలం ప్రారంభమవుతున్నా సాక్షాత్తు సీఎం సొంత జిల్లాలోనే ప్రాజెక్టుల మెయింటెనెన్స్ను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతు న్నా..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులోని ఎల్లమ్మ చెరువులో గండికొట్టి నీటిని వృథా గా బయటకు విడుదల చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోకపోవడంతోపాటు కాంట్రాక్టర్ తవ్విన గండిని పూడ్చడంలో నిర్లక్ష్యం చేస�
నీటిపారుదల శాఖలో భారీగా బదిలీలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ఇటీవల సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసిన పనులను సత్వరమే పూర్తి చేయాలని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులకు సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్�
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సిఫారసు మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై అధ్యయనం చేసేందుకు వివిధ విభాగాల నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఇరిగేషన్శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది.
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లి గ్రామానికి ఆదరువైన రంగ సముద్రం చెరువుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. రియల్ వలలో చిక్కుకుని ఉనికి కోల్పోవడంతో గ్రామ పరిధిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు ఏర్ప
రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ సీనియర్ కన్సల్టెంట్గా రిటైర్డ్ ఇంజినీర్ ఎన్ రంగారెడ్డిని నియమించింది. ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు సలహాదారుగా వ్యవహరిస్తారు.
ఉద్యోగ విమరణ పొందిన చీఫ్ ఇంజినీర్ల స్థానంలో ఇతర అధికారులకు పూర్తిస్థా యి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సాగునీటిపారుదలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ సీఈగా విధులు నిర్వర్తిస్తున్న విష్ణు ప్రసాద్ ఇ�
2019 పుష్య మాసం... మాన్యులంతా కలిసి మా ఊరొస్తున్నరు. ఎైట్టెనా వాళ్లకో పూట బువ్వ పెట్టాలనుకున్నం. ‘ఏం పెట్టాలే?’ అని మా ఊరి పెద్దలతో సమాలోచన చేస్తున్న. ‘నాటుకోడి కూర’ అన్నడు మా సోదరుడు వీరమల్లు. ‘కేసీఆర్ గొర్ల�
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెలుగుమట్ల గ్రామ సమీపంలో నిర్మించతలపెట్టిన కొడుమూరు వందనం ఎత్తిపోతల పథకం ఫేజ్-2కు రూ.35.75 కోట్లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి ఐదో విడతలో భాగంగా మంగళవా రం మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్టుకు నీటి పారుదల శాఖ అధికారులు సింగూరు జలాలను విడుదల చేశారు.
ఏడాది కుమారుడిని రోడ్డుపై వదిలేసి తల్లి అదృశ్యమైన ఘటన మహ్మద్నగర్ మండలంలోని గాలీపూర్లో బుధవారం చోటు చేసుకున్నది. బాధితురాలి సోదరుడు శివకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.