జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సిఫారసు మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై అధ్యయనం చేసేందుకు వివిధ విభాగాల నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఇరిగేషన్శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది.
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లి గ్రామానికి ఆదరువైన రంగ సముద్రం చెరువుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. రియల్ వలలో చిక్కుకుని ఉనికి కోల్పోవడంతో గ్రామ పరిధిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు ఏర్ప
రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ సీనియర్ కన్సల్టెంట్గా రిటైర్డ్ ఇంజినీర్ ఎన్ రంగారెడ్డిని నియమించింది. ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు సలహాదారుగా వ్యవహరిస్తారు.
ఉద్యోగ విమరణ పొందిన చీఫ్ ఇంజినీర్ల స్థానంలో ఇతర అధికారులకు పూర్తిస్థా యి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సాగునీటిపారుదలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ సీఈగా విధులు నిర్వర్తిస్తున్న విష్ణు ప్రసాద్ ఇ�
2019 పుష్య మాసం... మాన్యులంతా కలిసి మా ఊరొస్తున్నరు. ఎైట్టెనా వాళ్లకో పూట బువ్వ పెట్టాలనుకున్నం. ‘ఏం పెట్టాలే?’ అని మా ఊరి పెద్దలతో సమాలోచన చేస్తున్న. ‘నాటుకోడి కూర’ అన్నడు మా సోదరుడు వీరమల్లు. ‘కేసీఆర్ గొర్ల�
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెలుగుమట్ల గ్రామ సమీపంలో నిర్మించతలపెట్టిన కొడుమూరు వందనం ఎత్తిపోతల పథకం ఫేజ్-2కు రూ.35.75 కోట్లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి ఐదో విడతలో భాగంగా మంగళవా రం మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్టుకు నీటి పారుదల శాఖ అధికారులు సింగూరు జలాలను విడుదల చేశారు.
ఏడాది కుమారుడిని రోడ్డుపై వదిలేసి తల్లి అదృశ్యమైన ఘటన మహ్మద్నగర్ మండలంలోని గాలీపూర్లో బుధవారం చోటు చేసుకున్నది. బాధితురాలి సోదరుడు శివకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార అభిప్రాయపడ్డారు. తకువ నిధులతో ఎకువ నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులను పూర్తి చేయడాన్న�
నిర్మల్ జిల్లాకు చెందిన రాజకీయ దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉద యం హైదరాబాద�
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. బ్యారేజీల పటిష్ఠత, కుంగిపోయిన పిల�
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యల�
CM Revanth Reddy | సచివాలయంలో నీటి పారుదలశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులు అధికారులు హాజరయ్యారు.