యాసంగి పంటల సాగు కోసం కాళేశ్వరం జలాలను వారబందీ పద్ధతిలో విడుదల చేయనున్నారు. సూర్యాపేట జిల్లాలో జనవరి 8నుంచి మార్చి 30వ తేదీ వరకు కొనసాగే నీటి విడుదల షెడ్యూల్ను శుక్రవారం నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడి
వచ్చే వానకాలం నాటికి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని రిజర్వాయర్ల కింద ఉన్న పంట కాల్వలకు మరమ్మతు చేపట్టి, సాగునీరు అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఆ�
కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ నిర్మిత ప్రాజెక్టుల కోసం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని, మైనర్ ఇరిగేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి �
శాసనసభ సమావేశాల్లో నీటిపారుదలశాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తొలుత చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. చివరకు విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్థిక, విద్యుత్తు, నీటిపారుదల శాఖలపై చర్చించాలని భావిస్తున్న�
CM Revant Reddy | కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక�
ఈ ఏడాది యాసంగి సీజన్లో నాగార్జునసాగర్ ఆయకట్టుకు చుక్కనీరు కూడా ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ తేల్చేసింది. దీంతో సాగర్ ఆయకట్టుకు క్రాప్హాలిడే తప్పదని అధికారులు భావిస్తున్నారు.
పర్ణశాలలో ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ ప్రియాంక ఆల మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముందుగా తెప్పోత్సవం జరిగే ప్రాంతాన్ని పర�
తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ సెక్రటరీగా సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్తోపాటు ఇంజినీర్లపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్స్ ఇంజినీర్స్ అసోసియేషన్, అసోసియేషన్�
Lakshmi Baraj | లక్ష్మీబరాజ్ పునరుద్ధరణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నామని సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వెల్లడించారు. బరాజ్ నిర్మాణంలో ఎలాంటి నాణ్యత లోపాలు, డిజైన్ లోపాలు లే�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, చెక్డ్యామ్ల నిర్మాణాలు, ఇతర జలసంరక్షణ చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి.
నిర్మల్ జిల్లాలోని పురాతన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు స్పిల్వేను కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పియర్స్కు పగుళ్లు ఏర్పడడంతో కేంద్ర డ్యాం సేఫ్టీ అధికారులు ఆందోళన వ్య క్త
నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్లుగా (ఏఈ) 11 ఏండ్ల సర్వీస్ పూర్తిచేసిన వారికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా (డీఈఈ) పదోన్నతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 112 చట్టబద్ధమైనదేనని