ఈ ఏడాది యాసంగి సీజన్లో నాగార్జునసాగర్ ఆయకట్టుకు చుక్కనీరు కూడా ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ తేల్చేసింది. దీంతో సాగర్ ఆయకట్టుకు క్రాప్హాలిడే తప్పదని అధికారులు భావిస్తున్నారు.
పర్ణశాలలో ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ ప్రియాంక ఆల మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముందుగా తెప్పోత్సవం జరిగే ప్రాంతాన్ని పర�
తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ సెక్రటరీగా సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్తోపాటు ఇంజినీర్లపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్స్ ఇంజినీర్స్ అసోసియేషన్, అసోసియేషన్�
Lakshmi Baraj | లక్ష్మీబరాజ్ పునరుద్ధరణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నామని సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వెల్లడించారు. బరాజ్ నిర్మాణంలో ఎలాంటి నాణ్యత లోపాలు, డిజైన్ లోపాలు లే�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, చెక్డ్యామ్ల నిర్మాణాలు, ఇతర జలసంరక్షణ చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి.
నిర్మల్ జిల్లాలోని పురాతన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు స్పిల్వేను కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పియర్స్కు పగుళ్లు ఏర్పడడంతో కేంద్ర డ్యాం సేఫ్టీ అధికారులు ఆందోళన వ్య క్త
నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్లుగా (ఏఈ) 11 ఏండ్ల సర్వీస్ పూర్తిచేసిన వారికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా (డీఈఈ) పదోన్నతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 112 చట్టబద్ధమైనదేనని
బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు నిండుకుండలా మారింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరదగా వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరిగింది.
వీఆర్ఏల రెగ్యులరైజ్లో భాగంగా కనీస విద్యార్హత కలిగిన 5,073 మందిని రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి శాఖకు కేటాయించింది. వారిలో 3,905 మందిని లష్కర్లుగా, 1,168 మందిని హెల్పర్లుగా నియమించనున్నది.
రాష్ట్రంలో ఈ వానకాలం 40.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఇరిగేషన్ శాఖ యాక్షన్ప్లాన్ను సిద్ధం చేసింది. నిరుటి వానకాలంలో 39.35 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించగా, ఈ సారి ఆయకట్టు మరింతగా విస్తరించనున్�
Heavy Rains | భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అప్రతమతంగా ఉందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కడెం ప్రాజెక్టులో రెండు గేట్లు మొరాయించాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేసి పునర
వీఆర్ఏలు ఇకపై పేస్కేల్ ఉద్యోగులని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 10వ తరగతి అర్హత కలిగిన 10,317 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం 51 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మహంకాళి ఏసీపీగా రవీందర్, గోషామహల్ ఏసీపీగా వెంకట్రెడ్డి, వనస్థలిపురం ఏసీపీగా భీమ్�