రంగనాయక సాగర్ లెఫ్ట్ కెనాల్కు నీటిని ఆర్థిక మంత్రి హరీశ్రావు జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డితో కలిసి మంగళవారం విడుదల చేశారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
ఆదాయ మార్గాలను పెం చుకునేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడంపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ దృష్టి సారించింది. అందులో భాగంగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ బుధవారం జలసౌధలో ఈఎన్సీలు,
అధికారులకు ఇరిగేషన్శాఖ సీఎస్ రజత్కుమార్ ఆదేశం హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ అధికార�
telangana irrigation day | ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్విరామ కృషి.. ఇంజినీర్ల అవిశ్రాంత శ్రమ.. వెరసి తెలంగాణ సాగునీటి రంగం స్వరూపమే మారిపోయింది. అద్భుత సాంకేతిక ఆవిష్కరణలకు రాష్ట్రం వేదికగా నిలుస్తున్నది. ఒక్కమాటలో చెప్ప�
నీటిపారుదలశాఖపై రజత్కుమార్ సమీక్ష | గులాబ్ తుఫాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఇంజినీర్లతో నీటి పారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్కుమార్
మారని కృష్ణా యాజమాన్య బోర్డు తీరు ఈ ఏడాది నీటివాటా 66:34 నిష్పత్తే.. శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని ఆపేది లేదు తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్కుమార్ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస�
త్తిపోతల పథకాలు | నల్లగొండ జిల్లాకు మరో 3 ఎత్తిపోతల పథకాలను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం హామీలను తక్షణం అమలు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
అదనపు ఆయకట్టుకు నీరందించేందుకు ప్రణాళిక రూపొందించాలి : మంత్రి సత్యవతి | రైతులకు అవసరమైన సాగునీరందిస్తూ.. అదనపు ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ
పర్యవేక్షణ, నిర్వహణ విభాగానికి మంజూరు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక పక్కాగా ప్రాజెక్టుల పర్యవేక్షణ, నిర్వహణ హైదరాబాద్, జూలై8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర నీటిపారుదలశాఖ భారీగా కొలువుల జాతరకు రాష్ట్�
నీటి పారుదల శాఖకు కొత్తగా 879 పోస్టులు | తెలంగాణ నీటి పారుదల శాఖకు కొత్తగా 879 పోస్టులు మంజూరయ్యాయి. నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త పోస్టులు కేటాయించింది.
హైదరాబాద్: ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీకి గత నెలలో రూ.530 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. వీటిలో నీటిపారుదల విభాగం నుంచి రూ.342 కోట్ల ఆర్డర్ రాగా, బిల్డింగ్ డివిజన్ నుంచి రూ.188 కోట్లు వచ్చాయని కంపె�