బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు నిండుకుండలా మారింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరదగా వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరిగింది.
వీఆర్ఏల రెగ్యులరైజ్లో భాగంగా కనీస విద్యార్హత కలిగిన 5,073 మందిని రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి శాఖకు కేటాయించింది. వారిలో 3,905 మందిని లష్కర్లుగా, 1,168 మందిని హెల్పర్లుగా నియమించనున్నది.
రాష్ట్రంలో ఈ వానకాలం 40.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఇరిగేషన్ శాఖ యాక్షన్ప్లాన్ను సిద్ధం చేసింది. నిరుటి వానకాలంలో 39.35 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించగా, ఈ సారి ఆయకట్టు మరింతగా విస్తరించనున్�
Heavy Rains | భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అప్రతమతంగా ఉందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కడెం ప్రాజెక్టులో రెండు గేట్లు మొరాయించాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేసి పునర
వీఆర్ఏలు ఇకపై పేస్కేల్ ఉద్యోగులని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 10వ తరగతి అర్హత కలిగిన 10,317 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం 51 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మహంకాళి ఏసీపీగా రవీందర్, గోషామహల్ ఏసీపీగా వెంకట్రెడ్డి, వనస్థలిపురం ఏసీపీగా భీమ్�
Telangana VRA | రెవెన్యూ శాఖలోని 21 వేల మందికిపైగా ఉన్న వీఆర్ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్)ల నుంచి దాదాపు 5,950 మందిని నీటిపారుదల శాఖలో సర్దుబాటు చేసేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేస్తున్నది. వీఆర్ఏలను నీటిపారుదల శ�
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రైతులకు ఇబ్బంది లేకుండా వానాకాలం సాగుకు నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్
CM KCR | తెలంగాణ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటసాగుకు అంతరాయం లేకుండా సాగునీటి సర�
సాధారణంగా వర్షం పడితేనే చెరువుల్లోకి నీళ్లు. ఆపై నాలుగైదు నెలల్లో అదీ ఖాళీ. తెలంగాణలో ఇప్పుడిది పాత మాట. ఒకనాడు బతుకమ్మల నిమజ్జనానికి కూడా నీళ్లు లేని దుస్థితి నుంచి మండుటెండలోనూ చెరువులు మత్తడి దుంకుతు
సాగునీటిపారుదల శాఖలోని ఆపరేషనల్ అండ్ మేనేజ్మెంట్ (ఓఅండ్ఎం) కమిటీ ఈ సీజన్లో రూ.48.53 కోట్లతో దాదాపు 66 పనులను చేపట్టాలని నిర్ణయించింది. ఆయా ప్రతిపాదనలకు ఇటీవల నిర్వహించిన సమావేశంలో కమిటీ ఆమోదం తెలిపింద
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు చెరువులు, కుంటల ఆలనాపాలన విస్మరించడంతో వాటి కింద ఉండే శిఖం భూమి ఆక్రమణకు గురైంది. ఏటేటా చెరువుల విస్తీర్ణం తగ్గి భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. ఫలితంగా తాగేందుకు గుక్కెడు �
సీఎం కేసీఆర్ గౌరవెల్లి ప్రాజెక్టును ఒక సదుద్దేశంతో మొదలుపెట్టారని, ఆ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు.
మొదటి దశలో చేపట్టిన చెక్డ్యామ్ల నిర్మాణాలన్నింటినీ మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఆదేశించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత