ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్స్, పంచాయతీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ తది
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడలోని చందన చెరువు శిఖం కబ్జా తొలగింపులపై హైడ్రామా చోటు చేసుకుంది. సాక్షాత్తూ జిల్లా కలెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ కిందిస్థాయి రెవెన్యూ అధికా
కాళేశ్వరం ప్రాజెక్టు కింద మొత్తంగా 18 లక్షల స్థిరీకరణ ఆయకట్టు ఉన్నదని, అయితే ఈ ఏడాది బరాజ్లలో నీటినిల్వలు లేకపోవటంతో పంటలకు పూర్తిస్థాయిలో నీరివ్వలేకపోతున్నామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమా�
బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం ఘనపూర్ ఆయకట్టుకు నీటి ని విడుదల చేశారు. ప్రతి సంవత్సరం ఇదే సమయంలో ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరుసగా మూడో రోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కాల్వల నిర్మాణానికి గత ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్లను రద్దుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఇప్
సంగారెడ్డి జిల్లాలోని మధ్యతరహా నల్లవాగు ప్రాజెక్టు ద్వారా యాసంగి పంట సాగుకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి గురువారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానిక రైతుల సంప్రదాయ పద్ధతి ప్ర�
రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలో రాబో యే మూడు నెలల్లో దాదాపు 231 మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు. వీరిలో ఇంజినీరింగ్ క్యాడర్ ఉద్యోగులు 100 మందికిపైగా ఉంటారని సమాచారం. ఇందులో ఎనిమిది మంది చీఫ్ ఇంజినీర్లు, 35 మంద�
యాసంగి పంటల సాగు కోసం కాళేశ్వరం జలాలను వారబందీ పద్ధతిలో విడుదల చేయనున్నారు. సూర్యాపేట జిల్లాలో జనవరి 8నుంచి మార్చి 30వ తేదీ వరకు కొనసాగే నీటి విడుదల షెడ్యూల్ను శుక్రవారం నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడి
వచ్చే వానకాలం నాటికి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని రిజర్వాయర్ల కింద ఉన్న పంట కాల్వలకు మరమ్మతు చేపట్టి, సాగునీరు అందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఆ�
కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ నిర్మిత ప్రాజెక్టుల కోసం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని, మైనర్ ఇరిగేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి �
శాసనసభ సమావేశాల్లో నీటిపారుదలశాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తొలుత చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. చివరకు విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్థిక, విద్యుత్తు, నీటిపారుదల శాఖలపై చర్చించాలని భావిస్తున్న�
CM Revant Reddy | కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక�