సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార అభిప్రాయపడ్డారు. తకువ నిధులతో ఎకువ నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులను పూర్తి చేయడాన్న�
నిర్మల్ జిల్లాకు చెందిన రాజకీయ దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉద యం హైదరాబాద�
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. బ్యారేజీల పటిష్ఠత, కుంగిపోయిన పిల�
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యల�
CM Revanth Reddy | సచివాలయంలో నీటి పారుదలశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులు అధికారులు హాజరయ్యారు.
ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్స్, పంచాయతీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ తది
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడలోని చందన చెరువు శిఖం కబ్జా తొలగింపులపై హైడ్రామా చోటు చేసుకుంది. సాక్షాత్తూ జిల్లా కలెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ కిందిస్థాయి రెవెన్యూ అధికా
కాళేశ్వరం ప్రాజెక్టు కింద మొత్తంగా 18 లక్షల స్థిరీకరణ ఆయకట్టు ఉన్నదని, అయితే ఈ ఏడాది బరాజ్లలో నీటినిల్వలు లేకపోవటంతో పంటలకు పూర్తిస్థాయిలో నీరివ్వలేకపోతున్నామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమా�
బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం ఘనపూర్ ఆయకట్టుకు నీటి ని విడుదల చేశారు. ప్రతి సంవత్సరం ఇదే సమయంలో ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleshwaram Project) విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరుసగా మూడో రోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కాల్వల నిర్మాణానికి గత ప్రభుత్వం ఖరారు చేసిన టెండర్లను రద్దుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఇప్
సంగారెడ్డి జిల్లాలోని మధ్యతరహా నల్లవాగు ప్రాజెక్టు ద్వారా యాసంగి పంట సాగుకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి గురువారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానిక రైతుల సంప్రదాయ పద్ధతి ప్ర�
రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలో రాబో యే మూడు నెలల్లో దాదాపు 231 మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు. వీరిలో ఇంజినీరింగ్ క్యాడర్ ఉద్యోగులు 100 మందికిపైగా ఉంటారని సమాచారం. ఇందులో ఎనిమిది మంది చీఫ్ ఇంజినీర్లు, 35 మంద�