కంపెనీల్లో వాటాల్ని విక్రయించి ద్రవ్యలోటును పూడ్చుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో పీఎస్యూను ఐపీవోకు సిద్ధం చేసింది. ఇండియన్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ)లో తొలి పబ్లిక�
గృహోపకరణా లు, స్టేషనరీ ఉత్పత్తుల సంస్థ సెల్లో వరల్డ్.. స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. రూ.1,900 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి షేరు ధరల శ్రేణిని రూ.617 నుంచి రూ.678 మధ్యలో నిర్ణయించింది. ఈ నెల 30న ప్రారంభ�
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆజా ఇంజినీరింగ్ లిమిటెడ్..ఐపీవోకి రాబోతున్నది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. రూ.740 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి
కళామందిర్ పేరుతో దుస్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసిన సాయి సిల్క్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ రోజే అదరగొట్టింది. మార్కెట్ ఇష్యూ ధర కంటే 10 శాతం అధికంగా ముగిసింది.
ప్రముఖ దుస్తుల విక్రయ సంస్థ సాయి సిల్క్స్(కళామందిర్) స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కాబోతున్నది. ఈ నెల 20న ఐపీవోకి రాబోతున్నట్టు తాజాగా ప్రకటించింది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 18 బిడ్డింగ్ నిర్వహిస్�
మార్కెట్ ర్యాలీని ఆసరా చేసుకుని, మరో సంస్థలో వాటా అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇందుకోసం కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్�
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫిన్టెక్ సేవల సంస్థ జాజిల్ ప్రీపెయిడ్ ఒషియన్ సర్వీసెస్..ఈ నెల 14 నుంచి ఐపీవోకి రాబోతున్నది. రూ.564 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి షేరు ధరల శ్రేణిని రూ.156-164గా నిర్ణయించింది.
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) ఐపీవోకి రాబోతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. వాటాదారులకు సంబంధించి 5.72 కోట్ల ఈక్విటీ షేర్ల�
హైదరాబాద్ ఆధారిత సంస్థ, హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ సైయెంట్ డీఎల్ఎం లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న వస్తున్నది. ఒక్కో షేర్ ధరల శ్రేణిని రూ.250-265గా నిర�
Ola Electric IPO |ఐపీవోకు వెళ్లడం ద్వారా భారీగా నిధులు సమీకరించాలని ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ నిర్ణయానికి వచ్చింది. నిబంధనల ప్రకారం ఇబ్బందులు ఉన్నా డిసెంబర్ లోగా ఐపీవోకు వెళ్లాలని సంస్థ సీఈఓ భవి