బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మార్కెట్ విలువ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విలువను తాజాగా అధిగమించింది. దీంతో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఎల�
రాష్ర్టానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థ నోవా అగ్రిటెక్..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల వాటా షేర్లను విక్రయిస్తున్నది.
మార్కెట్ బుల్న్త్రో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు (ఎల్ఐసీ) లాభాల పంట పండింది. ఐపీవో ధరతో పోలిస్తే ఎల్ఐసీ షేరు విలువ ఇప్పటికీ వెనుకపడే ఉన్నప్పటికీ, ఈక్విటీ పోర్ట్ఫోలియోలో ఉన్న దిగ్గజ షేర్లతో 2023ల
Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ ఐపీఓకు వెళ్లనున్నది. ఈ మేరకు సెబీ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది. ఈ ఐపీవో ద్వారా రూ.5,500 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తె
ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ రూ.5,500 కోట్ల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ఓలా ఎలక్ట్రిక్ సమర్ప
ఆల్టైమ్ రికార్డుస్థాయిలో స్టాక్ మార్కెట్ ట్రేడవుతున్న తరుణంలో సొమ్ము చేసుకునేందుకు తొలి పబ్లిక్ ఆఫర్లు (ఐపీవోలు) క్యూ కట్టాయి. ఇటీవల లిస్టయిన టాటా టెక్నాలజీస్, ఐఆర్ఈడీఏలు వాటి ఐపీవో ధరకు మూడు, నా
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆజాద్ ఇంజినీరింగ్ ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.740 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి సెప్టెంబర్లో సెబీకి దరఖా�
మరో మూడు సంస్థల ఐపీవోలకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది. వీటిలో ఐనాక్స్ ఇండియా, లగ్జరీ ఫర్నీచర్ బ్రాండ్ స్టేన్లీ లైఫ్ైస్టెల్ సంస్థల ఐపీవోలకు అనుమతినిచ్చింది. వీటిలో రెండు సంస్థలు ఆ�
ఫార్మా విడిభాగాల తయారీ సంస్థ యాక్సెంట్ మైక్రోసెల్.. స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఈ నెల 8 నుంచి మూడు రోజులపాటు సాగనున్న షేర్ శ్రేణి ధరను రూ.133-140గా నిర్ణయించింది.
ఓఈఎంఎస్లకు విడిభాగాలను అందిస్తున్న క్రాస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.500 కోట్ల నిధుల సేకరణలకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతిన�
Tata Tech | టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ ఐపీఓలో రికార్డు నెలకొల్పింది. అంచనాలకు మించి గురువారం స్టాక్ మార్కెట్లలో రూ.1200 వద్ద లిస్టయింది. ట్రేడింగ్ ముగిసేసరికి రూ.1327 వద్ద స్థిర పడింది.