ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారు అవలాన్ టెక్నాలజీ.. ఐపీవోకి వస్తున్నది. వచ్చే నెల 3 నుంచి 6 వరకు షేర్లను విక్రయించడం ద్వారా రూ.865 కోట్ల నిధులను సమీకరించనున్నది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 31న షేర్లను విక్�
Tata Technologies IPO | టాటా సన్స్ 19 ఏండ్ల తర్వాత మరో సంస్థ టాటా టెక్నాలజీస్ను ఐపీవోకు తీసుకొస్తున్నది. 2004లో టీసీఎస్ తర్వాత ఐపీవోకు వస్తున్న టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ సంస్థ మొదటిది.
రాష్ర్టానికి చెందిన వ్యవసాయ పనిముట్ల తయారీ సంస్థ నోవా అగ్రిటెక్ లిమిటెడ్.. స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి తన డ్రాఫ్ట్ రెడ
తీవ్ర ఆరోపణల్లో కూరుకున్న గౌతమ్ అదానీ గ్రూప్ నుంచి జారీ అయిన ఫాలో ఆన్ పబ్లిక్ఆఫర్ (ఎఫ్పీవో) సహ పారిశ్రామికవేత్తల అండతో గట్టెక్కింది. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.3,276-3,112 ధరల శ�
ఐపీవో డాక్యుమెంట్లను క్లియర్ చేసే సమయాన్ని కేవలం ఏడు రోజులకు తగ్గించాలని యోచిస్తున్నట్టు సెబీ చీఫ్ మాదాభి పురి బుచ్ చెప్పారు. ప్రస్తుతం ఐపీవో క్లియరెన్స్కు సెబీ 70 రోజుల సమయం తీసుకుంటున్నది.
దేశంలోని మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రమోట్ చేస్తున్న ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్.. పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నది.
బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో రిటైల్ అవుట్లెట్లు నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఐపీవోకు అపూర్వ స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 71.93 రెట్ల అధిక బిడ్లు దాఖలయ్యాయి. 6.25 కోట్ల షేర్ల జార�
రూ.1.44 లక్షల కోట్లకు పెరిగిన ప్రీమియం ఆదాయం షేరుకు రూ.1.50 డివిడెండ్ ప్రకటించిన బోర్డు న్యూఢిల్లీ, మే 30: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నికర లాభం 2022 జనవరి-మార్చి త్రైమాసికం�
ఎల్ఐసీ ఐపీవో మంగళవారం లిస్ట్ కాబోతోంది. ఒక్కో స్టాక్ ధరను గరిష్ఠంగా రూ.949గా నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీహోల్డర్ల కళ్లన్నీ ఇప్పుడు లిస్టింగ్పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇష్యూ వచ్చిన టైమింగ్