నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, మే 13: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లను రూ. 949 చొప్పున ఆఫర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెగా ఐపీవోను రూ.904-949 ధరల శ్రేణితో జా
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లో తీసుకొస్తున్న ఐపీవోకు దేశీ ఫండ్స్ నుంచి భారీ మద్దతు లభించింది. ఐపీవో ప్రారంభతేదీకి ముందుగా యాంకర్ ఇన్వెస్టర్ల
రెండు రెట్లు ఓవర్సబ్స్ర్కైయిబ్ పాల్గొన్న నార్వే, సింగపూర్ వెల్త్ ఫండ్స్ న్యూఢిల్లీ, మే 2: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాంకర్ ఇన్వెస్టర్ల కోసం సోమవారం ప్రారంభించిన ఇ�
12.43 రెట్లు సబ్స్క్రయిబ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెయిన్బో చిల్ట్రన్ మెడికేర్ ఐపీవోకు సంస్థాగత ఇన్వెస్టర్ల స్పందన భారీగా లభించింది. దీంతో ఈ ఆఫర్ 12.43 ర�
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న చిన్న పిల్లల దవాఖానాల నిర్వహణ సంస్థ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ షేర్ల ధరల శ్రేణిని రూ.516 నుంచి రూ.542 మధ్యలో నిర్ణయించింది.
ప్రభుత్వ రంగ జీవితబీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవోను వచ్చే మే నెల తొలినాళ్లలో జారీ చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు, ఫైనాన్షియల్ అడ్వయిజర్లతో ప్రభుత్వం చర�
2,300 కోట్లు సేకరించనున్న సంస్థ న్యూఢిల్లీ, మార్చి 28: బంగారు ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ ఇండియా లిమిటెడ్..ఐపీవోకి రాబోతున్నది. రూ.2,300 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస�
హైదరాబాద్ కేంద్రంగా వివిధ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ-స్పెషాలిటీ పెడియాట్రిక్ హాస్పిటల్ చైన్ రెయిన్బో చిల్ట్రన్ మెడికేర్ ప్రతిపాదించిన ఐపీవోకు సెబీ ఆమోదం తెలిపింది. రెయిన్బో �
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెగా ఐపీవో ప్రతిపాదనకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న సెబీకి ఎల్ఐసీ సమర్పించిన ఇనీషియల్ పబ్లిక్ ఆ�
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మార్చి నెలలో ప్రతిపాదించిన ఐపీవో వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో
నమ్మకం, పరస్పర ప్రయోజనం ప్రాతిపదికగా బీమా రంగంలో రారాజుగా వెలుగుతున్న ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ప్రమాదపుటంచుకు చేరుకున్నది. సమాజానికి భరోసానిస్తున్న ఎల్ఐసీని ప్రైవేటుపరం చేయటానికి మోదీ ప