ఈ ఏడాది సెకండరీ మార్కెటే కాదు.. ప్రైమరీ మార్కెట్ కూడా దుమ్మురేపింది. బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీలు సరికొత్త స్థాయిల్లో కదలాడుతున్నాయి.
Hyundai IPO | సుమారు రూ.25 వేల కోట్ల నిధుల సేకరణకు సిద్ధమైన దక్షిణ కొరియా ఆటో దిగ్గజం ‘హ్యుండాయ్ మోటార్ ఇండియా’.. ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడానికి ఐపీఓకు అనుమతించాలని సెబీని కోరింది.
Hyundai IPO | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్.. భారత్ లోని హ్యుండాయ్ మోటార్ ఇండియాలో తన 17.5 శాతం వాటాను ఐపీఓ ద్వారా విక్రయించాలని తలపెట్టిందని తెలుస్తోంది.
సోలార్ సెల్ ఉత్పత్తుల తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. ఇందు కు సంబంధించి సెబీకి దరఖాస్తు చేసుకున్నది కూడా. వ్యాపార విస్తరణకోసం అవసరమయ్యే
భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థయైన భారతీ హెక్సాకామ్ ఐపీవోకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లోనే 10 కోట్ల షేర్లను విక్రయించనుండగా, కొత్తగా షేర్లను జారీ చేయడం
తమ ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) విభాగాన్ని సైతం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశ పెట్టాలని టాటా గ్రూప్ యోచిస్తున్నది. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం)ను వచ్చే 12-18 నెలల్లో పబ్లిక్ ఇష
ఒకేసారి మూడు సంస్థలు ఐపీవోకి రాబోతున్నాయి. రాశి పెరిఫరల్స్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల పబ్లిక్ ఇష్యూలు బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగియనున్నాయి.
త్వరలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఓ బాహుబలి ఐపీవో రాబోతున్నది. దక్షిణ కొరియా ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్.. ఈ బంపర్ పబ్లిక్ ఇష్యూను భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి తేబోతున్నది.
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మార్కెట్ విలువ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విలువను తాజాగా అధిగమించింది. దీంతో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఎల�
రాష్ర్టానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థ నోవా అగ్రిటెక్..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల వాటా షేర్లను విక్రయిస్తున్నది.