Swiggy | ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ అండ్ క్విక్ కామర్స్ మేజర్ ‘స్విగ్గీ (Swiggy)’ దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగయిన మరునాడు గురువారం దాదాపు ఆరు శాతం నష్ట పోయింది.
Swiggy IPO | ఆన్ లైన్ ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ జెయింట్ ‘స్విగ్గీ’ వచ్చేవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానున్నది. ఈ నెల ఆరో తేదీన ఐపీఓ ద్వారా దలాల్ స్ట్రీట్ లో అడుగు పెట్టనున్నది.
Swiggy IPO | ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ‘స్విగ్గీ (Swiggy)’ సైతం ఐపీఓకు సిద్ధమైంది. ఈ ఐపీఓ ద్వారా రూ.11,300 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నవంబర్ మొదటి వారంలో ఐపీఓ ప్రారంభం అవుతుందని తెలుస్తోంద�
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ భారీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 15న ప్రారంభం కానున్నది. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా రూ.27,870 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) వస్తున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రవేశించేందుకు కంపెనీలు అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే పబ్లిక్ ఇష్యూల కోసం క్యూ కడుతున్నాయి. సోమవారం ఒక్కరోజే మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి 13 సంస్థలు దర�
ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీవోకు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 30న స్విగ్గీ..సెబీకి దరఖాస్తు చేసుకోగా, ఐదు నెలల తర్వాత నియంత్రణ మండలి అనుమతిని
ప్రముఖ ద్విచక్ర ఈవీల తయారీ సంస్థ ప్యూర్ ఈవీ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవోకి రావడానికి ప్రణాళికను వేగవంతం చేసినట్లు ప్యూర్ ఈవీ సీఈవో రోహి�
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది కూడా.
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం నుంచి జపాన్కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ పూర్తిగా వైదొలిగింది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 150 మిలియన్ డాలర్ల నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నది.