IPOs | 2025లోనూ పలు కంపెనీలు ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కోసం బారులు తీరాయి. సోమవారం నుంచి ఏడు సంస్థలు ఐపీఓలకు వెళుతుండగా, తొలి వారంలో ఐపీఓలు ముగిసిన ఆరు సంస్థలు స్టాక్ మార్కెట్లలో లిస్టిం�
రాష్ర్టానికి చెందిన స్టాండర్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ వచ్చేవారంలో ఐపీవోకి రాబోతున్నది. ఈ నెల 6 నుంచి 8 వరకు మూడు రోజుల వరకు షేర్లను విక్రయించడంతో రూ.410.05 కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్�
NTPC Green Energy IPO | ఎన్టీపీసీ (NTPC) అనుబంధ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ (NTPC Green Energy) ఐపీఓ (IPO) 2.40 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యింది.
Swiggy | ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ అండ్ క్విక్ కామర్స్ మేజర్ ‘స్విగ్గీ (Swiggy)’ దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగయిన మరునాడు గురువారం దాదాపు ఆరు శాతం నష్ట పోయింది.
Swiggy IPO | ఆన్ లైన్ ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ జెయింట్ ‘స్విగ్గీ’ వచ్చేవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానున్నది. ఈ నెల ఆరో తేదీన ఐపీఓ ద్వారా దలాల్ స్ట్రీట్ లో అడుగు పెట్టనున్నది.
Swiggy IPO | ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ‘స్విగ్గీ (Swiggy)’ సైతం ఐపీఓకు సిద్ధమైంది. ఈ ఐపీఓ ద్వారా రూ.11,300 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నవంబర్ మొదటి వారంలో ఐపీఓ ప్రారంభం అవుతుందని తెలుస్తోంద�
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ భారీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 15న ప్రారంభం కానున్నది. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా రూ.27,870 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) వస్తున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రవేశించేందుకు కంపెనీలు అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే పబ్లిక్ ఇష్యూల కోసం క్యూ కడుతున్నాయి. సోమవారం ఒక్కరోజే మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి 13 సంస్థలు దర�