హైదరాబాద్, సెప్టెంబర్ 27: కళామందిర్ పేరుతో దుస్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసిన సాయి సిల్క్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ రోజే అదరగొట్టింది. మార్కెట్ ఇష్యూ ధర కంటే 10 శాతం అధికంగా ముగిసింది.
ఇష్యూ ధర రూ.222 కాగా, రూ.230. 10 వద్ద లిైస్టెయింది. ఇంట్రాడేలో 11.19 శాతం వరకు లాభపడిన కంపెనీ షేరు చివరకు 10.29 శాతం లాభపడి రూ.244.85 వద్ద ముగిసింది.