రూ.1.44 లక్షల కోట్లకు పెరిగిన ప్రీమియం ఆదాయం షేరుకు రూ.1.50 డివిడెండ్ ప్రకటించిన బోర్డు న్యూఢిల్లీ, మే 30: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నికర లాభం 2022 జనవరి-మార్చి త్రైమాసికం�
ఎల్ఐసీ ఐపీవో మంగళవారం లిస్ట్ కాబోతోంది. ఒక్కో స్టాక్ ధరను గరిష్ఠంగా రూ.949గా నిర్ణయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు, పాలసీహోల్డర్ల కళ్లన్నీ ఇప్పుడు లిస్టింగ్పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇష్యూ వచ్చిన టైమింగ్
నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, మే 13: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లను రూ. 949 చొప్పున ఆఫర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెగా ఐపీవోను రూ.904-949 ధరల శ్రేణితో జా
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లో తీసుకొస్తున్న ఐపీవోకు దేశీ ఫండ్స్ నుంచి భారీ మద్దతు లభించింది. ఐపీవో ప్రారంభతేదీకి ముందుగా యాంకర్ ఇన్వెస్టర్ల
రెండు రెట్లు ఓవర్సబ్స్ర్కైయిబ్ పాల్గొన్న నార్వే, సింగపూర్ వెల్త్ ఫండ్స్ న్యూఢిల్లీ, మే 2: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాంకర్ ఇన్వెస్టర్ల కోసం సోమవారం ప్రారంభించిన ఇ�
12.43 రెట్లు సబ్స్క్రయిబ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెయిన్బో చిల్ట్రన్ మెడికేర్ ఐపీవోకు సంస్థాగత ఇన్వెస్టర్ల స్పందన భారీగా లభించింది. దీంతో ఈ ఆఫర్ 12.43 ర�