మరో మూడు సంస్థల ఐపీవోలకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది. వీటిలో ఐనాక్స్ ఇండియా, లగ్జరీ ఫర్నీచర్ బ్రాండ్ స్టేన్లీ లైఫ్ైస్టెల్ సంస్థల ఐపీవోలకు అనుమతినిచ్చింది. వీటిలో రెండు సంస్థలు ఆ�
ఫార్మా విడిభాగాల తయారీ సంస్థ యాక్సెంట్ మైక్రోసెల్.. స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఈ నెల 8 నుంచి మూడు రోజులపాటు సాగనున్న షేర్ శ్రేణి ధరను రూ.133-140గా నిర్ణయించింది.
ఓఈఎంఎస్లకు విడిభాగాలను అందిస్తున్న క్రాస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.500 కోట్ల నిధుల సేకరణలకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతిన�
Tata Tech | టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ ఐపీఓలో రికార్డు నెలకొల్పింది. అంచనాలకు మించి గురువారం స్టాక్ మార్కెట్లలో రూ.1200 వద్ద లిస్టయింది. ట్రేడింగ్ ముగిసేసరికి రూ.1327 వద్ద స్థిర పడింది.
సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్ మదుపరులు పెట్టుబడి చేసేందుకు పరుగులు తీయడంతో టాటా టెక్నాలజీస్ ఐపీవో మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టించింది. ఆఫర్ ముగింపు రోజైన శుక్రవారం ఇది ఏకంగా 70 రెట్లు ఓవర్సబ్�
Tata Technologies - IPO | 20 ఏండ్ల తర్వాత టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ ఐపీఓకు రావడంతో ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ హోరెత్తింది. రూ.1.56 లక్షల కోట్ల విలువైన షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలయ్యాయి.
ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న టాటా టెక్నాలజీస్ షేర్ల కోసం ఐపీవో తొలిరోజునే భారీగా బిడ్ చేశారు. బుధవారం ఆఫర్ ప్రారంభమైనంతనే క్షణాల్లో పూర్తిగా సబ్స్క్రయిబైంది. మొదటిరోజున బిడ్డింగ్ సమయం ము�
ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న టాటా టెక్నాలజీస్ తన ఐపీవో తేదీని ప్రకటించారు. డిజిటల్ సర్వీసులకు ఇంజనీరింగ్, ప్రాడక్ట్ డెవలప్మెంట్ సర్వీసుల్ని అందించే ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్ నవంబర్ 22న ప్ర�
కంపెనీల్లో వాటాల్ని విక్రయించి ద్రవ్యలోటును పూడ్చుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో పీఎస్యూను ఐపీవోకు సిద్ధం చేసింది. ఇండియన్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ)లో తొలి పబ్లిక�
గృహోపకరణా లు, స్టేషనరీ ఉత్పత్తుల సంస్థ సెల్లో వరల్డ్.. స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. రూ.1,900 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి షేరు ధరల శ్రేణిని రూ.617 నుంచి రూ.678 మధ్యలో నిర్ణయించింది. ఈ నెల 30న ప్రారంభ�
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆజా ఇంజినీరింగ్ లిమిటెడ్..ఐపీవోకి రాబోతున్నది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. రూ.740 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి
కళామందిర్ పేరుతో దుస్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసిన సాయి సిల్క్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ రోజే అదరగొట్టింది. మార్కెట్ ఇష్యూ ధర కంటే 10 శాతం అధికంగా ముగిసింది.