నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ సరికొత్త వ్యూహాన్ని అమలుజేస్తున్నదని మనదేశ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎల్వోసీ వెంబడి ఇటీవలి కాలంలో జరుగుతున్న ఉగ్రదాడులే ఇందుకు నిదర�
IND vs IRE | స్వదేశంలో ఐర్లాండ్తో వన్డే సిరీస్ను భారత మహిళల జట్టు విజయంతో ఆరంభించింది. రాజ్కోట్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో స్మృతి మంధాన సారథ్యంలోని భారత్.. 6 వికెట్ల తేడాతో గెలిచి మూడు మ్యాచ్�
గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్, వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లను గెలుచుకుని జోరు మీదున్న భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. శుక్రవారం నుంచి రాజ్కోట్ వేదికగ�
భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి మలేషియా ఓపెన్లో క్వార్టర్స్కు చేరుకుంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో భారత ద్వయం 21-15, 21-15తో మలేషియాకే చెందిన అ�
భారత్లో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల భవిష్యత్తులో వరి, గోధుమల దిగుబడులు 6-10 శాతం తగ్గుతాయని భారత వాతావరణ విభాగం(ఐఎమ్డీ) అంచనా వేసింది. ఇది చౌక ధరల ఆహారంపై ఆధారపడిన లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని పే
భారత జట్టుకు బౌలర్ల కొరత కొత్తేం కాదు. నాటి కపిల్ దేవ్ కాలం నుంచి నేటి బుమ్రా దాకా ఎవరో ఒకరిమీదే ఆధారపడటం.. ఆ బౌలర్ కాస్తా గాయాల బారిన పడితేనో, ఫామ్ కోల్పోతేనో మిగిలిన బౌలర్లు చేతులెత్తేసి సిరీస్లు, ఐస
భారత డబుల్స్ జోడీ త్రిసా జాలీ-గాయత్రి మలేషియా ఓపెన్లో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో త్రిసా-గాయత్రి ద్వ యం 21-10, 21-10తో ఒర్నికా-సుకిట్టను ఓడించి ప్రిక్వార్టర్స్లోకి వెళ్లింది.
ఆస్ట్రేలియా పర్యటనలో సీనియర్ పేసర్ షమీని ఆడించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, తానైతే అతడిని తప్పకుండా ఆసీస్కు తీసుకెళ్లేవాడినని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాన్యుమోవైరస్(హెచ్ఎంపీవీ) కలకలం భారత్లోనూ మొదలయ్యింది. దేశంలో ఐదు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో రెండు కేసులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మ�
మానవులలో వైరస్ వ్యాధులు నియోలిథిక్ కాలం నుంచీ ఉన్నాయి. 12 వేల ఏండ్ల క్రితమే వైరస్లు మానవుల్లో వ్యాధిని కలిగించాయి. మనిషి పరిణామ క్రమంలో సంఘజీవిగా మారినప్పటి నుంచీ వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందడం మొదల�