British Whisky | బ్రిటిష్ విస్కీకి ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు మార్కెట్గా భారత్ మారింది. స్కాచ్ విస్కీ అసోసియేషన్ అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండస్ట్రీ (CBI) డేటా ప్రకారం.. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వి�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం అల్పాదాయ వర్గాలవారిపై తీవ్రంగా ఉంటున్నది. అదే సమయంలో సంపన్నులకు కార్పొరేట్ పన్ను రూపంలో వేలాది కోట్ల రూపాయల ప్రయోజనం దక్కుతున్నది.
మూడు చక్రాల వాహన తయారీ సంస్థ పియాజియో..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఈ-ఆటోను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రకాల్లో లభించనున్న ఈ వాహనం ప్రారంభ ధర రూ.3. 30 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.3. 88 లక్షలుగా నిర్ణయించింది.
భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు గుడ్బై చెప్పింది. భారత్ తరఫున ఆమె 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. మిడిలార్డర్ బ్యాటర్గా గుర్తింపుపొందిన వేద.. 2017 వన్డే వరల్డ్ కప్, 2020 టీ20 �
ISRO | స్పేస్లో ఉన్న ఉపగ్రహాల సంఖ్యను భారత్ రాబోయే రోజుల్లో మూడురెట్లు పెంచుతుందని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ తెలిపారు. ప్రస్తుతం భారత్కు చెందిన శాటిలైట్లు ప్రస్తుతం 55 ఉన్నాయని పేర్కొన్నారు. ‘భారత అంతర
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేయడం దేశ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ‘ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, వైద్యు ల సలహా మేరకు’ వైదొలుగుతున్నట్టు ఆయ న తన రాజీ�
tourist visas | అరుణాచల్ ప్రదేశ్లోని గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా చైనా పౌరులకు జారీ చేసిన పర్యాటక వీసాలను భారత్ (India) సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
Passports | ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్పోర్టుల (worlds most powerful passports) జాబితాలో భారత్ (India) స్థానం గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగుపడింది.
India – Pak War | భారత్-పాక్ విషయంలో (India – Pak War) అగ్రరాజ్యం అమెరికా (America) మళ్లీ పాతపాటే ఎత్తుకుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల తగ్గింపులో అమెరికా పాత్ర కీలకమని పేర్కొంది.