యువత చేతుల్లోనే దేశ భవిష్యత్ ఉందని, విద్యార్థి దశ నుంచే ప్రయోగాలపై దృష్టి పెట్టాలని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చైర్మన్ (డీఆర్డీవో) డా.సతీశ్ రెడ్డి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంల�
Kailash Mansarovar Yatra | కైలాస మానస సరోరవ యాత్ర చాలాకాలం తర్వాత ప్రారంభం కానున్నది. కరోనా మహమ్మారి సమయంలో నిలిచిన యాత్రను మళ్లీ పునరుద్ధరించేందుకు భారత్-చైనా అంగీకరించాయి. త్వరలోనే ఇరుదేశాల మధ్య మళ్లీ విమాన సర్వీసుల
ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టపరిచే చర్యలలో భాగంగా 2020 నుంచి నిలిపివేసిన కైలాశ్ మానస్ సరోవర్ యాత్రను 2025 వేసవి నుంచి పునరుద్ధరించాలని భారత్, చైనా నిర్ణయించాయి. అంతేగాక రెండు దేశాల మధ్య నేరుగా నడిచ�
ప్రత్యర్థి ఎవరైనా మహిళల అండర్-19 ప్రపంచకప్లో తమకు తిరుగేలేదని యువ భారత్ మరోసారి నిరూపించింది. అపోజిషన్ టీమ్ను రెండంకెల స్కోరుకే పరిమితం చేస్తున్న మన బౌలర్లు.. బంగ్లా బ్యాటర్లపైనా అదే దూకుడును కొనసా�
దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ (PM Modi) గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మనం మన అద్భుతమైన గణతంత్ర వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా మన అభివృద్ధి ప్రయాణం ప్రజ�
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత దేశ ప్రజలకు అమెరికా (America) శుభాకాంక్షలు తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి సహకారం అందిస్తామని వెల్లడించింది. భారత్, అమెరికా మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలను చ�
Draupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ‘నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! గణతంత్ర దినోత్సవం సందర్భంగా, మీ అందరికీ హృదయపూర�
సొంతగడ్డపై పటిష్ట ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను అదిరిపోయే విజయంతో ఆరంభించిన యువ భారత జట్టు.. శనివారం రెండో పోరుకు సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్లో వరల్డ్ చాంపియన్గా ఉన్న భారత జట్టు.. పటిష్ట ఇంగ్�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత అధికార పగ్గాలను చేపట్టిన తొలి రోజే తన పాలన ఎలా ఉండబోతున్నదో రుచి చూపించారు. అదుపు తప్పి అదే పనిగా పేలుతున్న తుపాకీలోంచి తూటాలు వెలువడినట్టుగా ఆయన అధ్యక్ష
అమెరికా సంయుక్త రాష్ర్టాలు. ఏకైక అగ్రరాజ్యం పేరు ఇది. అనేక జాతుల సమాహారంగా ఇది విలసిల్లుతున్నది. ‘వలసొచ్చిన వారి దేశం’గా దీనికి మరో పేరున్నది. జర్మనీ నుంచి అమెరికా వచ్చి స్థిరపడిన ఒక కుటుంబ వారసుడు డొనాల�
IND vs ENG T20 series | టాస్ గెలిచిన భారత కెప్టెన్ (India captain) సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఇంగ్లండ్ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. బరిలోకి వచ్చిన ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్ల దాటికి తాళలేక వెంటవెంటనే ఔటైపోతున్నారు.