Sugar Price | భారత్లో ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి భారీ తగ్గింది. మొత్తం ఉత్పత్తి 27 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే తక్కువగా ఉంటుందని అంచనా. గత సంవత్సరం 31.8 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే గణనీయంగా తగ్గింది.
అక్రమ వలసదారుల పట్ల అమానుష తీరుపై విమర్శలు వస్తున్నప్పటికీ అమెరికా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. 116 మంది భారత అక్రమ వలసదారులతో శనివారం రాత్రి చండీగఢ్కు విమానం చేరుకోగా, 112 మందితో మూడో విమానం ఆదివార�
అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు కొత్తగా రూపొందించిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు-2025లో నిబంధనలను కఠినతరం చేసింది.
బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో భారత్ శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన లీగ్ దశ మొదటి మ్యాచ్లో భారత్ 5-0తో మకావుపై ఘనవిజయం సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. తొ�
INDvENG: వన్డేల్లో కోహ్లీ 73వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లండ్తో అహ్మదాబాద్లో జరుగుతున్న మూడవ వన్డేలో 52 రన్స్ చేసి అతను ఔటయ్యాడు. వైస్ కెప్టెన్ గిల్ సెంచరీ దిశగా వెళ్తున్నాడు.
Worlds Most Corrupt Country | ప్రపంచంలోనే అత్యంత అవినీతి గల దేశాల (Worlds Most Corrupt Country) జాబితా విడుదలైంది. ఈ జాబితాలో భారత్ స్థానం మరోసారి దిగజారింది.
సొంతగడ్డపై ఇంగ్లండ్ను టీ20లతో పాటు వన్డేలలోనూ మట్టికరిపించిన టీమ్ఇండియా.. బుధవారం వన్డే సిరీస్ క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరో వారం రోజుల్లో తెరలేవనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి మ�
దేశంలో అవినీతి ఏటా పెరుగుతున్నది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెలువరించిన వార్షిక కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్(సీపీఐ)-2024 నివేదికలో భారత్ ర్యాంకు మరింత దిగజారింది.
భారత్లో గత ఏడాది విద్వేషపూరిత ప్రసంగాలు భారీగా పెరిగాయని వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్(సీఎస్ఓహెచ్)లోని ఇండియా హేట్ ల్యాబ్ పేర్కొన్నది.
భారత్, ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కీలక పోరుకు వేళయైంది. ఆదివారం ఇరు జట్ల మధ్య బారాబతి స్టేడియం వేదికగా రెండో వన్డే జరుగనుంది. నాగ్పూర్ వన్డేలో ఘన విజయంతో టీమ్ఇండియా జోష్మీదుంటే..కటక్ల�
మధుమేహం (Diabetes) పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ హయగ్రీవ్ రావ్ సూచించారు. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని లేనట్లయితే మానవ శరీరంలోని అవయవాలన్నీ చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. ముఖ్య�
అంతర్జాతీయ క్రికెట్కు భారత అంధుల జట్టు మాజీ కెప్టెన్ అజయ్రెడ్డి వీడ్కోలు పలికాడు. తన సుదీర్ఘ కెరీర్కు ఫుల్స్టాప్ పెడుతున్నట్లు అజయ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొనాడు.
నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి కృష్ణ ఘాటి సెక్టార్లో పొంచి ఉండి భారత్పై దాడి చేసేందుకు పాకిస్థాన్ విఫలయత్నం చేసింది. భారత్ సైనిక స్థావరంపై దాడి చేసేందుకు పాకిస్థానీలు చేసిన ప్రయత్నాన్ని భారత్ సైన్య�