అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తలొగ్గినట్టే కనిపిస్తున్నది. తమ దేశ వస్తూత్పత్తులపై అధిక సుంకాలను వేస్తున్న దేశాలకు ప్రతీకార సుంకాలు తప్పవని
వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరుగబోయే టీ20 ప్రపంచకప్నకు ముందు సన్నాహకంగా జరుగబోయే ఆసియా కప్ ఈ ఏడాది సెప్టెంబర్లో మొదలుకానుంది. ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఈ టో
ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ (హెచ్5ఎన్1) మన దేశంలో మొదటిసారి పెంపుడు పిల్లుల్లో కనిపించింది. మధ్యప్రదేశ్లోని ఛిం ద్వారా జిల్లాలో ఈ కేసులు నమోదవడంతో బర్డ్ ఫ్లూ మానవులకు కూడా సోకుతుందేమోననే ఆందోళన ప్ర
India At UN | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)కు భారత్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది (India-Pakistan).
Wasim Akram | పాక్ జట్టు గ్రూప్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. యావత్ పాకిస్థాన్ తమ క్రికెట్ జట్టు ప్రదర్శనపై మండిపడుతోంది. పాక్ మాజీ క్రికెటర్�
భారత్లో మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ ఆందోళన కలిగిస్తున్నది. మంగళవారం ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోగా, కర్ణాటకలో గత రెండు రోజుల్లో ఇద్దరు మరణించారు.
స్టాక్ మార్కెట్ల పతనం నిరవధికంగా కొనసాగుతూనే ఉన్నది. నిన్నటి సోమవారం మరో ‘బ్లాక్ మండే’ నమోదైంది. నిజానికి గత వారం రోజులుగా షేర్ మార్కెట్ నేల చూపులు చూస్తూనే ఉన్నది.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే భారత్లోనే అత్యధిక సార్లు ఇంటర్నెట్ షట్డౌన్ విధించారు. తాజా ర్యాంకింగ్స్లో మన దేశం రెండో స్థానంలో ఉండగా, సైనిక పాలనలో ఉన్న మయన్మార్ రెండో స్థానంలో ఉన్నది.
భారత్లో క్యాన్సర్ కోరలు చాస్తున్నది. ఈ మహమ్మారి బారినపడిన ప్రతి ఐదుగురిలో ముగ్గురు మృత్యువాత పడుతున్నారు. అదే సమయంలో అమెరికాలో ప్రతి నలుగురిలో ఒకరు మరణిస్తుండగా.. చైనా అత్యధికంగా ప్రతి ఇద్దరిలో ఒకరు మ
Cancer Diagnosis: క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత.. భారత్లో ప్రతి అయిదుగురు పేషెంట్లలో ముగ్గురు చనిపోతున్నట్లు కొత్త స్టడీ పేర్కొన్నది. క్యాన్సర్ మరణాల్లో ఇండియాలో మహిళల సంఖ్య ఎక్కువ�
అసలే చాంపియన్స్ ట్రోఫీ. అందులోనూ చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు. తమ జట్టే గెలవాలని రెండు దేశాల అభిమానుల (Pakistan Fan) ఆరాటం. మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఆగటగాళ్లను ఉత్తేజపరుస్తూ మద్దతుగా నిలుస్తుంటారు. తమ �
Australian Man Buried In India | ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి చివరి కోరిక నెరవేరింది. భారతదేశం పట్ల ఎంతో ప్రేమ ఉన్న అతడు తన వీలునామాలో అంతిమ కోరికను పేర్కొన్నాడు. తన మృతదేహాన్ని భారత్లో ఖననం చేయాలని అభ్యర్థించాడు. 12వ సారి భ�
Ramiz Raja | పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ రమీజ్ రజా (Ramiz Raja) కీలక వ్యాఖ్యలు చేశారు. అంచనాలు లేకుండా బరిలోకి దిగడం అంతిమంగా పాకిస్థాన్కు అనుకూలంగా మారవచ్చని అన్నాడు. ముందుగా శుభ్మాన్ గిల్ను టార్గెట్ చే�
భారత్, చైనా వంటి దేశాలపై త్వరలో ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికా వస్తువులపై ఆ దేశాలు ఎంత సుంకాన్ని విధిస్తాయో తాము కూడా అంతే సుంకాన్ని విధిస�
భారత్, పాకిస్థాన్ జట్లు క్రికెట్ కదనరంగంలో కలబడబోతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూపు-ఏలో ఆదివారం భారత్, పాక్ మధ్య కీలక పోరు జరుగనుంది. మెగాటోర్నీలో మరింత ముందంజ వేయాలంటే తప్పక గెలువాల్సిన