అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టిన పట్టు వీడటం లేదు. తమ దేశ వస్తూత్పత్తులపై అధిక సుంకాలు వేస్తున్న దేశాలపై త్వరలో ప్రతీకార సుంకాలు తప్పవంటూ గతకొద్ది రోజులుగా హెచ్చరిస్తూ వస్తున్న ట్రంప్.. అన్�
Shreyas Iyer : అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శించిన శ్రేయాస్ అయ్యర్.. ఫీల్డర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మాజీ క్రికెటర్, మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి.. ఆ మెడల్ను అయ్యర్కు అందజేశాడు.
బదులు తీరింది! గత రెండు ఐసీసీ టోర్నీలలో భారత కప్పు ఆశలపై నీళ్లు చల్లిన వరల్డ్ చాంపియన్స్ ఆస్ట్రేలియాపై భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీస్లో భాగంగా దుబాయ్ వేదికగా ఆస్ట్�
భారత్ ఊబకాయుల నిలయంగా మారుతున్నదని లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. 2050 నాటికి దేశంలో 45 కోట్ల మంది ఊబకాయులు ఉంటారని అంచనా వేసింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా వయోజనులు ఊబకాయం బారినపడతారని త�
Champions Trophy : అనుకున్నట్లే ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. క్లిష్టమైన పిచ్పై గౌరవప్రదమైన స్కోర్ చేసింది. చాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో ఇండియాకు 265 రన్స్ టార్గెట్ విసిరింది. స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యా�
Champions Trophy : ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 68 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ కొట్టాడు. చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో.. బౌలర్ జడేజాకు అంపైర్లు వార్నింగ్ ఇచ్చారు. చేయికి ఉన్న �
Champions Trophy: రెండు మార్పులతో ఆస్ట్రేలియా.. చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆడుతోంది. టాస్ గెలిచిన ఆ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నది. ఎటువంటి మార్పులు లేకుండానే దుబాయ్ మ్యాచ్లో రోహిత్ సేన బరిలోకి దిగి�
దేశీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు వీడటం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలు.. మదుపరులను అమ్మకాల ఒత్తిడిలోకి నెడుతున్నాయి. దీంతో సూచీలు భారీ పతనాలను చవిచూస్తున్నాయి. గత వారం
క్రికెట్ అభిమానులను ఆదివారం అలరించనుంది. చాంపియన్స్ ట్రోఫీలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. వరుస విజయాలతో మంచి జోరుమీదున్న ఈ రెండు జట్లు తమదైన వ్యూహాలతో బర�
అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందచేసే యూఎస్ఎయిడ్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మూడు నెలలపాటు నిలిపివేయడంతో ట్రాన్స్జెండర్ల కోసం భారత్లో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన మూడు క్లి�
పాస్పోర్టు దరఖాస్తుకు సంబంధించి కేంద్రం శుక్రవారం నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. సవరించిన పాస్పోర్టు నిబంధనలు 1980 ప్రకారం ఇక నుంచి 2023 అక్టోబర్ 1 తర్వాత జన్మించినవారు పాస్పోర్టుకు దరఖాస్తు
దేశ ఆర్థిక రంగ పరుగులకు బ్రేక్పడింది. గనులు, తయారీ రంగాలతోపాటు ఇతర రంగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్బోర్-డిసెంబర్ మధ్యకాలం)లో దేశ స్థూల జాతీయోత్పత్తి(జీ�
భారతదేశంలో ప్రతి అరగంటకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. రోజుకు 2 వేల మంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఇతర రంగాలకు వలస వెళ్తున్నారు. మిగతావారు కూడా లాభాలు వస్తున్నాయని వ్యవసాయం చేయడం లేదు. ఉన్న ఊరును,