పదకొండేండ్ల బీజేపీ ప్రభుత్వం వైఫల్యాల పుట్ట బద్దలైంది. దేశ ప్రగతికి కీలకంగా పరిగణించే ప్రధాన సూచీలు, అంశాల్లో ప్రపంచ దేశాల ముందు భారత్ దిగజారిపోయినట్టు తేటతెల్లమైంది. అయితే, అసలు వాస్తవాలను కప్పిపుచ్�
ప్రసూతి మరణాలలో భారత్ 2023లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో 2023లో సగటున ప్రతిరోజు 52 చొప్పున మొత్తం 19 వేల ప్రసూతి మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (�
కేవలం భారతీయ సమాజానికే పరిమితమైన విశిష్ట లక్షణం కులం. పుట్టుకకు ముందే నిర్ణయమై, పుడమిలో కలిసినా మారనిది కులమే. ఒకప్పుడు సమాజ పురోభివృద్ధికి అది వెన్నెముక. కానీ, యాంత్రిక విప్లవం ఆరంభంతో కులవృత్తుల ప్రాభ�
ముంబై 26/11 పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణాను భారత్కు విజయవంతంగా తీసుకువచ్చారు. అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన ప్రత్యేక విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుక
26/11 ముంబై ఉగ్రదాడి కేసులో కీలక నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు అమెరికా జైలును వీడి భారతీయ దర్యాప్తు విభాగాల కస్టడీకి చేరాడు. తనను భారత్కు అమెరికా అప్పగించకుండా ఉండేందుకు రాణా చేయని ప్రయత్న
రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనున్నది. రూ.63,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో భాగంగా 26 యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయనున్నది.
ముంబై ఉగ్రదాడి కుట్రదారులలో ఒకడైన తహవూర్ రాణాను అమెరికా ప్రభుత్వం భారత్కు అప్పగించింది. తీహార్ కేంద్ర కారాగారంలో అతడిని ఉంచనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Diabetes | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. మధుమేహం బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ దీని బారినపడుతున్నారు. మారుతూ వస్తున్న జీవనశై�
కుంకుమపువ్వు భారతదేశంలో కశ్మీర్, హిమాచల్ప్రదేశ్ రాష్ర్టాల్లో పండుతుంది. దీన్ని కేసర్ అని కూడా పిలుస్తారు. పొద్దునే పరగడుపున కేసర్ నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు న్యూట్రిషనిస్టులు