భారత్లోని సంపదంతా కొందరి వద్దే పోగుపడి ఉంటోందని తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలోని మొత్తం సంపదలో దాదాపు 60 శాతం సంపద కేవలం ఒక శాతం కుటుంబాల వద్దే పేరుకుపోయిందని బ్రోకరేజీ సంస్థ బెర్న్స్టీన్ తాజా ని�
భారతీయ వస్తువులపై భారీగా టారిఫ్లను పెంచుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికపై భారత్ బదులిచ్చింది. భారత్ను టార్గెట్ చేయడం అసమంజసం, సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ సోమవారం �
Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై తన ఆక్రోషం వెళ్లగక్కారు. భారత్పై మరిన్ని సుంకాలు విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో �
ENGvIND: ఓవల్లో సిరాజ్ హీరో అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో అయిదు వికెట్లు తీసి ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. దీంతో ఆఖరి టెస్టులో ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-2తో సమం చేసింది.
రష్యా నుంచి చమురు దిగుమతుల్లో కోతలు విధిస్తున్నదని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ భారత్పై అమెరికా (USA) మరింత ఒత్తిడి పెంచుతున్నది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ (Russian Oil) ఉక్రెయిన్తో యుద్ధానికి భారత్ ప�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్తో జరిగిన సైనిక ఘర్షణలో తమకు ఎదురైన నష్టంపై భారత్ ఇంతవరకు పెదవి విప్పనప్పటికీ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఓ రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయినట్లు తాజా మీడి�
ENG Vs ING | ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ఓలీ పోప్ను హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 34 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 27 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడ�
IND Vs ENG | ఇంగ్లండ్-భారత్ మధ్య లీడ్స్ టెస్ట్లో ఆతిథ్య జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్కోరు 82 వద్ద ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో బెన్ డకెట్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డకెట్
ఆధునిక సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ భారత పర్యటనకు రానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. పలు ప్రమోషనల్ ఈవెంట్స్లో పాల్గొనేందుకు గాను మెస్సీ భారత్కు రానున్నాడని సమాచారం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై టారిఫ్ల వాత విధించినా, డెడ్ ఎకానమీ అని అవహేళన చేసినా, పాక్ చమురును కొనే రోజులు వస్తాయని ఇండియాను తక్కువ చేసినా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఖండన రా�
ఒకే మహిళ అన్నదమ్ములిద్దరినీ పెండ్లి చేసుకున్న వార్త, వాళ్ల ఫొటోలు ఇటీవల వార్తల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. అట్టహాసంగా జరిగిన ఈ పెండ్లి వేడుక గురించి చదివిన చాలా మంది ఇది నిజమో కాదో అని అనుమానపడితే, మరిక�
భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ శనివారం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నిరుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిన మాట ముమ్మాటికీ నిజమని, అధికార పార్టీకి ఎన్నికల సంఘం అ�
Nobel Peace Prize | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) ఇవ్వాల్సిందేనని అధ్యక్ష భవనం వైట్హౌస్ పేర్కొన్న విషయం తెలిసిందే.