మిత్రులు, శత్రువులపై ఒకే రీతిన ప్రతీకార సుంకాలతో దాడి చేసేందుకు అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంసిద్ధమవుతున్నారు. భారతీయ కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అధ్యక్షుడు ట్రం
Savitri Jindal: అత్యంత సంపన్న భారతీయ మహిళగా సావిత్రి జిందాల్ నిలిచారు. టాప్ టెన్ ఇండియన్ బిలియనీర్ల జాబితాలో ఆమె మూడవ స్థానంలో ఉన్నారు. ఆమెకు సుమారు 35.5 బిలియన్ల డాలర్ల విలువైన ఆస్తి ఉన్నట్లు లిస్టులో పే�
Line of Control: లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. రేఖను దాటిన తర్వాత జరిగిన మైన్ బ్లాస్ట్తో ఆ దేశం ఫైరింగ్ చేపట్టింది. దానికి భారత బలగాలు కౌంటర్ ఇచ్చినట్లు మన ఆర్మీ తెలిపింది.
భారత్పై ప్రతీకార సుంకాలకు సమయం ఆసన్నమైందని శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తున్న దేశాలపై అమెరికా విధించనున్న ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 2(బుధవారం) నుంచి అమలులోకి రానున్నాయి. అ�
వారానికి 70 గంటలు, 90 గంటలు పని చేయాలని కొందరు కార్పొరేట్ లీడర్లు సూచిస్తున్న తరుణంలో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఇప్పటికే ఆ స్థాయిలో పని చేస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
వాహనాల డ్రైవర్లకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశంగా దక్షిణాఫ్రికా వరుసగా రెండవ ఏడాది జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 53 దేశాలలో పరిశోధన చేసిన అమెరికాకు చెందిన డ్రైవర్ ట్రైనింగ్ కంపెనీ తాజా �
ఐపీఎల్ మూడ్లో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్ (టీ20) తర్వాత భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టీమ్ఇండియా ఆసీస్తో మూడు వన్డ�
ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో భారత దేశం 6.5 శాతం రేటుతో వృద్ధి సాధించే అవకాశం ఉందని ఈవై ఎకానమీ వాచ్ అంచనా వేసింది. ప్రభుత్వ నిధులను వివేకంతో, బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, మానవ మూలధన అభి�
భారత్లోని అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఈ సంస్థకు ఆ శాఖ రూ.944.20 కోట్ల జరిమానా విధించింది. కాగా, ఐటీ శాఖ జరిమానా విధింపును తప్పుడు, పనికిమాలిన చర్యగా ఇండిగో యాజమాన్యం పేర్కొ�
నిరాడంబరతకు పెద్దపీట వేసే భారతీయులు.. పెళ్లిని మాత్రం ఆడంబరంగా చేసుకుంటున్నారు. సంపాదన సంగతేమో గానీ.. వెడ్డింగ్ విషయంలో అంబానీలను ఫాలో అయిపోతున్నారు. ‘పెళ్లంటే.. రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడు అడుగులే కాద�
MG Astor SUV | జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తొలిసారిగా ఆస్టర్ యూఎస్వీని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం విశేషం. ఏఐ టెక్నాలజీ ఉన్న తొలి ఎస్యూవీ ఇదే కావడం విశేష
ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్కు తొలి స్వర్ణం దక్కింది. మహిళల 62 కిలోల విభాగంలో మనీషా భన్వాలా.. 8-7తో కిమ్ ఓక్జూ (ఉత్తర కొరియా)ను ఓడించి పసిడి కైవసం చేసుకుంది.