పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై దౌత్యపరమైన చర్యలను భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్థానీ జాతీయులకు భారత్లో ప్రవేశంపై నిషేధం విధించడం వంట
ఎఫ్-1 స్టూడెంట్ వీసాలను చిన్న చిన్న కారణాలను చూపుతూ అమెరికా ప్రభుత్వం రద్దు చేయడాన్ని ముగ్గురు భారతీయ విద్యార్థులు, ఇద్దరు చైనా విద్యార్థులు సవాల్ చేశారు. వీరు న్యూ హాంప్షైర్లోని యూఎస్ డిస్ట్రిక్�
Forex Reserves | ఈ నెల 11వ తేదీతో ముగిసిన వారంలో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 1.567 బిలియన్లు పెరిగి 677.835 బిలియన్లకు చేరుకున్నాయి. వరుసగా ఆరోవారం విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరిగినట్లుగా ఆర్బీఐ డేటా పేర్కొంది.
ఇండోనేషియాలో జరుగుతున్న వరల్డ్ చాంపియన్షిప్స్ ఆసియా క్వాలిఫయింగ్ ఈవెంట్లో భారత స్కాష్ ప్లేయర్లు సత్తా చాటారు. శుక్రవారం జరిగిన మ్యాచ్లలో ముగ్గురు ఆటగాళ్లు సెమీస్కు దూసుకెళ్లారు.
Bangladesh: దేశంలోని మైనార్టీలపై దృష్టి పెట్టాలని బంగ్లాదేశ్కు కౌంటర్ ఇచ్చింది ఇండియా. ఇటీవల బెంగాల్లో జరిగిన హింసపై బంగ్లా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ఇవాళ ఇండియా కౌంటర్ వ్యాఖ్య�
Shinkansen Trains : ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైళ్ల కోసం ట్రాన్ నిర్మిస్తున్నారు. అయితే ఆ ట్రాక్పై టెస్టింగ్ కోసం షింకన్సెన్ రైళ్లను జపాన్ ఇవ్వనున్నది. రెండు రైళ్లను ఫ్రీగా ఇవ్వనున్నట్లు ఓ వ�
జమ్మూకశ్మీర్పై పాక్ మరోసారి వక్రబుద్ధిని చాటుకుంది. కశ్మీర్ తమ జీవనాడి అని, దానిని మరిచిపోలేమంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వ్యాఖ్యానించారు.
సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న ఏషియన్ అండర్-18 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత పతక జోరు కొనసాగుతున్నది. పోటీలకు మూడో రోజైన గురువారం భారత ఖాతాలో మరో రెండు కాంస్య పతకాలు చేరాయి.
India slams Pak Army Chief’s comment | కశ్మీర్ను తాము మరిచిపోలేమని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అన్నారు. తమ ప్రధాన రక్తం నాళమని పేర్కొన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. జమ్ముకశ్మీర్ భారత అంతర్భా�