బలూచిస్తాన్ రైలు హైజాక్ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి భారత్పై నోరు పారేసుకుంది. పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని, తెర వెనుకుండి ఉగ్రవాదానికి మద్దతు (స్పాన్సర్
Train Hijack: బలోచిస్తాన్లో రైలు హైజాక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ హైజాక్ వెనుక భారత హస్తం ఉన్నట్లు పాకిస్థాన్ ఆరోపించింది. ఆ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. పాకిస్థాన్ నిరాధారా ఆరోపణలు చే�
Eclipses | ఖగోళ ప్రియులకు గుడ్న్యూస్. ఈ నెలలో రెండు గ్రహాణాలు ఏర్పడనున్నాయి. ఈ నెల 18న చంద్రగ్రహణం ఏర్పడనుండగా.. ఈ నెల 29న పాక్షిక సూర్యగ్రహణం దర్శనమివ్వనున్నది. వాస్తవానికి ఈ ఏడాది రెండు స
మనం పర్వతాలను కొలుస్తాం. నదులను పూజిస్తాం. అడవులను ఆరాధిస్తాం. వాయువును దేవుడిగా భావిస్తాం. భూమిని తల్లిగా పిలుస్తాం. అదంతా మన సంస్కృతిలో భాగమేనని గొప్పగా చాటుకుంటాం. కానీ, కాలుష్యంలో మనం ప్రపంచంలోని ఐదు
US Vice President: అమెరికా ఉపాధ్యక్షుడు జేవీ వాన్స్.. ఇండియాలో పర్యటించనున్నారు. ఆయన భార్య, సెకండ్ లేడీ ఉషా వాన్స్ కూడా భారత్లో టూర్ చేయనున్నారు. ఈ నెల చివరలో ఆ ఇద్దరూ ఇండియాలో పర్యటించే అవకాశాలు ఉన్న�
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో ఉక్రెయిన్ టాప్లో నిలిచింది. రష్యాతో యుద్ధం ప్రభావం వల్ల ఉక్రెయిన్ దిగుమతులు భారీగా పెరిగాయి. 2015-19తో పోలిస్తే 2020-24 మధ్య ఆ దేశ దిగుమతులు 100 రె�
అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు ఆ దేశానికి భారత్ ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బార్తాల్ సోమవారం పార్లమెంటరీ ప్యానెల్కు స్పష్టం చేశారు. ‘టారిఫ్లను తగ్గించడానికి భ�
Starlink | స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ను భారత్కు తీసుకువచ్చేందుకు ఎయిర్టెల్ ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్తో ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. �
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. వరుసగా మూడోసారి ఫైనల్ పోరులో నిలిచిన టీం ఇండియా పుష్కర విరామం తర్వాత మళ్లీ టైటిల్ను సగర్వంగా ఒడిసిపట్టుకుంది.
Champions Trophy: పీసీబీ వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. చాంపియన్స్ ట్రోఫీ కప్ ప్రజెంటేషన్ సెర్మనీలో ఒక్క పాక్ బోర్డు సభ్యుడు కూడా హాజరుకాలేదు. టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన జట్టు నుంచి ఎవరూ పోడియంపైకి వెళ్ల
అమెరికాలోని కాలిఫోర్నియాలో గల చినో హిల్స్లో ఉన్న బీఏపీఎస్ హిందూ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. ఆలయ గోడలపై విద్వేష రాతలు రాశారు. అమెరికాలోని బీఏపీఎస్ అధికారిక పేజ్ ఈ సంఘటన వివరాలను శనివారం సామాజిక మ