ODI World Cup 2025 : పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దాయాదితో ద్వైపాక్షిక మ్యాచ్లు ఆడబోమని బీసీసీఐ(BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) తెగేసి చెప్పాడు. భవిష్యత్లో జరిగే ఐసీసీ ఈవెంట్లలో ఇరుజట్లు ఒకే గ్రూ�
Apple iPhones | అమెరికా (US), చైనా (China) దేశాల మధ్య టారిఫ్ల యుద్ధం (Tariffs war) మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఈ టారిఫ్ల నుంచి తప్పించుకునేందుకు దిగ్గజ సంస్థ యాపిల్ (Apple) ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది.
Pahalgam attack | మూడు రోజుల క్రితం పహల్గాం (Pahalgam) లో జరిగిన ఉగ్రదాడి (Terror attack) తో భారత్ ఉలిక్కిపడింది. ఈ దాడిలో 26 మంది అమాయాక పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ క్రూరమైన దాడికి ప్రతీకారం తీర్చుకునేం
Indus Water Treaty : 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తే భారత సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. పాకిస్థాన్కు కూడా ఆ నోటీఫికేషన్ చేర వేసింది. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వాటర్ ట్రీటీని స
రెండు రోజులు.. 100 దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు.. స్టార్ హోటళ్లలో బస ఏర్పాట్లు... వెరసి రూ.30 కోట్లకుపైగా ఖర్చు. ఇవీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్-2025 కార్యక్రమ విశేషాలు. కాంగ్రెస్ ఎజెండాలో
జమ్ము కశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడికి ప్రతిచర్యగా భారత్ పాకిస్థాన్పై దౌత్యపరమైన చర్యలను ప్రకటించిన మరుసటి రోజు పాకిస్థాన్ కూడా భారత్పై ప్రతీకార చర్యలను ప్రకటించింది.
పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఉగ్రఘటన నేపథ్యంలో భారత్ దాడులు చేసే అవకాశం ఉన్నదన్న కారణంతో క్షిపణి పరీక్షలకు సిద్ధమైంది.
పహల్గాం ఉగదాడి దరిమిలా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని జల యుద్ధంగా, చట్టవ్యతిరేక చర్యగా పాకిస్థాన్ అభివర్ణించింది.
పహల్గాం ఉగ్ర దాడి దరిమిలా పాకిస్థాన్పై తీసుకున్న ప్రతీకార చర్యల కొనసాగింపుగా తక్షణమే పాకిస్థానీలకు వీసా సేవలను నిలిపివేస్తున్నట్లు భారత్ గురువారం ప్రకటించింది.
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్థాన్తో ఎట్టి పరిస్థితుల్లో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు ఆడేది ల
MLA Yennam Srinivas Reddy | అఖండ భారతదేశాన్ని విచ్చిన్నం చేయడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam Attack) ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ దౌత్యపరమైన చర్యలు మరింత వేగం చేసింది. ఇప్పటికే దేశంలోకి పాకిస్థానీయులకు ప్రవేశంపై నిషేధం విధించడంతోపాటు సిధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేస�
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై దౌత్యపరమైన చర్యలను భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్థానీ జాతీయులకు భారత్లో ప్రవేశంపై నిషేధం విధించడం వంట