ఐపీఎల్ మూడ్లో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్ (టీ20) తర్వాత భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టీమ్ఇండియా ఆసీస్తో మూడు వన్డ�
ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో భారత దేశం 6.5 శాతం రేటుతో వృద్ధి సాధించే అవకాశం ఉందని ఈవై ఎకానమీ వాచ్ అంచనా వేసింది. ప్రభుత్వ నిధులను వివేకంతో, బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, మానవ మూలధన అభి�
భారత్లోని అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఈ సంస్థకు ఆ శాఖ రూ.944.20 కోట్ల జరిమానా విధించింది. కాగా, ఐటీ శాఖ జరిమానా విధింపును తప్పుడు, పనికిమాలిన చర్యగా ఇండిగో యాజమాన్యం పేర్కొ�
నిరాడంబరతకు పెద్దపీట వేసే భారతీయులు.. పెళ్లిని మాత్రం ఆడంబరంగా చేసుకుంటున్నారు. సంపాదన సంగతేమో గానీ.. వెడ్డింగ్ విషయంలో అంబానీలను ఫాలో అయిపోతున్నారు. ‘పెళ్లంటే.. రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడు అడుగులే కాద�
MG Astor SUV | జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తొలిసారిగా ఆస్టర్ యూఎస్వీని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం విశేషం. ఏఐ టెక్నాలజీ ఉన్న తొలి ఎస్యూవీ ఇదే కావడం విశేష
ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్కు తొలి స్వర్ణం దక్కింది. మహిళల 62 కిలోల విభాగంలో మనీషా భన్వాలా.. 8-7తో కిమ్ ఓక్జూ (ఉత్తర కొరియా)ను ఓడించి పసిడి కైవసం చేసుకుంది.
మొదట విదేశాంగ కార్యదర్శిగా, ప్రస్తుతం విదేశాంగశాఖ మంత్రి గా ఉన్న ఎస్.జైశంకర్ సాయంతో భారత విదేశాంగ విధానాన్ని మార్చేందుకు ప్రధాని మోదీ జరిపిన తీవ్ర ప్రయత్నాలు విఫలమయ్యాయి.
భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం 2 వేలకు పైగా వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది. ‘బ్యాడ్ యాక్టర్స్(బాట్స్)’ అపాయింట్మెంట్ సిస్టమ్ ద్వారా తప్పుడు చర్యలతో వీసా నిబంధనలను ఉల్లఘించిన దరఖాస్తుద
Immigration bill | ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025ను లోక్సభ గురువారం ఆమోదించింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. పర్యాటకులు లేదా విద్య, వైద్యం, వ్యాపారం కోసం భారత దేశానికి రావాల
Visa Appointments | భారత్ (India)లోని అమెరికా దౌత్య కార్యాలయం (US Embassy) భారతీయులకు షాకిచ్చింది. తాజాగా భారీ సంఖ్యలో వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది.
భారత నిఘా సంస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)పై ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై ఏర్పాటైన యూఎస్ కమిషన్ సిఫార్సు చేసింది. విదేశాల్లోని సిక్కు వేర్పాటు వాదులను హతమారుస్తున్నట్టు ‘రా�