సరిహద్దు అవతలి నుంచి కాల్పుల తీవ్రత పెరిగిన పక్షంలో ముందు జాగ్రత్త చర్యగా తమ సామూహిక, వ్యక్తిగత బంకర్లను సరిహద్దు గ్రామాల ప్రజలు శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2017లో 14,460 సామూహిక, వ్యక్తిగత
పహల్గాం ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం కనుక పాకిస్థాన్పై దాడిచేస్తే, భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకోవాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సన్నిహితుడు, మాజీ సైనిక
కేవలం ఆయుధాలు మాత్రమే భారత్ శక్తి కాదని.. ఐక్యతే మన ఆయుధమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. శుక్రవారం ఏపీ రాజధాని అమరావతిలో పునః నిర్మాణ సభలో మోదీ మాట్లాడారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ఏపీలో పోలవ�
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ముందు జాగ్రత్తగా సరిపడా ఆహార నిల్వలు ఉంచుకోవాలని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రభుత్వం శుక్రవారం తన పౌరులకు సూచించి�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్కు చెందిన అథ్లెట్లు, ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధిస్తున్న భారత్.. తాజాగా ఆ జట్టు స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఇన్స్టా ఖాతాలనూ బ్ల
భారత్లో 2001-2019 మధ్య కాలంలో అధిక ఎండలు, చలి కారణంగా కనీసం 35 వేల మంది ప్రాణాలు కోల్పోయారని తాజా అధ్యయనం వెల్లడించింది. టెంపరేచర్ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
Pak PM YouTube Channel Blocked | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్పై కఠిన వైఖరి అవలంభిస్తున్నది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ప్రధాన మం�
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య యుద్ధం జరగవచ్చన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జోరందుకున్నది. ఈ నేపథ్యంలో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) నుంచి బయటబడిన ఓ రహస్య పత్ర�
దేశంలో ఉగ్రవాదుల ప్రతి చర్యకు తమ ప్రభుత్వం సరైన, కచ్చితమైన సమాధానం ఇస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. పహల్గాం దాడి అనంతరం ఆయన తొలిసారిగా గురువారం అస్సాంలో జరిగిన సభలో బహిరంగ వ్యాఖ్యలు చ�
పాకిస్థాన్ సైనిక విమానాలు వాడే నావిగేషన్ వ్యవస్థలను స్తంభింపచేయడానికి భారత్ అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను సరిహద్దుల్లో మోహరించింది.
ఏషియన్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత పతక జోరు దిగ్విజయంగా కొనసాగింది. పోటీలకు ఆఖరి రోజైన గురువారం జరిగిన వేర్వేరు బౌట్లలో భారత బాక్సర్లు నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకుని ఓవరాల్గా రెండో స్
వరుసగా ఏడో రోజూ పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లోని మూడు జిల్లాల్లోని పలు సెక్టార్ల వద్ద రాత్రివేళ కాల్పులు జరిపింది.